Kamareddy Master Plan: కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ నిలిపేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే బృహత్ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. బృహత్ ప్రణాళిక అంశంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్, అదనపు కలెక్టరేట్, కమిషనర్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే …
Read More »Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు
Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్స్టేషన్లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …
Read More »Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …
Read More »Minister Harish rao: కంటి వెలుగు మేడ్ ఇన్ తెలంగాణ
Minister Harish rao: రాష్ట్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రులు తలసాని శ్రీనివాస్, హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రెెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు …
Read More »Cm Kcr : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
Cm Kcr : ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల …
Read More »Cm Kcr : పిజ్జా, బర్గర్లా మనం తినేవి.. ఇంత కన్నా సిగ్గు చేటు ఉంటదా : సీఎం కేసీఆర్
Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్డోనాల్డ్ పిజ్జాలు.. మెక్డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి …
Read More »BRS Meeting : తెలంగాణ “కంటి వెలుగు” పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తాం: డిల్లీ సీఎం కేజ్రీవాల్
BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, …
Read More »Politics : తెలంగాణ కొత్త సిఎస్ ఎవరంటే..
Politics ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్కు వెళ్లాల్సిందిగా తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రస్తుతం సీఎస్ ఎవరున్నారు అనే విషయం చర్చనీయాంసం గా మారింది.. ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా సోమేశ్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇతని ఏపీ కేడర్ కు వెళ్లాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది …
Read More »Politics : అవసరం అయితే మంత్రి పదవి వదిలేస్తా.. ధర్మాన ప్రసాదరావు
Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవసరమైతే మంత్రి పదవి అయిన వదిలేస్తాను కానీ తమ ప్రాంత ప్రజల కోసం పోరాడకుండా ఉండటం అంటూ చెప్పుకొచ్చారు.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు రాజకీయాలు సరవేగంగా నడుస్తున్నాయి వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో పలు పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగానే దూషణాలకు దిగుతున్నారు ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు …
Read More »Politics : పవన్ కల్యాణ్ కు ఒక సినిమాకే 100 కోట్లు వస్తాయి.. అలాంటిది.. రబల్ ఎంపీ రఘురామ.
Politics తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై పలువురు నేతలు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని టిడిపికి సహకరిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై స్పందించారు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ ఒక …
Read More »