Read More »
తిరుపతి వెళ్లేవారికి గుడ్న్యూస్.. అందుబాటులో స్పెషల్ ట్రైన్
తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితి కానుకగా ఆగష్టు 31, సెప్టెంబరు 1(రేపు, ఎల్లుండి) రెండు ప్రత్యేక రైళ్లను తెలుగు ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. ఈ స్పషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ మధ్య తిరగనున్నాయని రైల్యే శాఖ పేర్కొంది. టైమింగ్స్ ఇవే.. స్పెషల్ ట్రైన్ నెం. 07120 రేపు ఆగష్టు 31న సాయంత్రం 6.15కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి …
Read More »బడ్జెట్లో నోకియా ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్
ప్రస్తుతం ఫోల్డింగ్ ఫీచర్తో మొబైల్స్ ట్రెండ్ దూసుకుపోతోంది. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఫోల్గింగ్, ఫ్లిప్ మోడల్స్ను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా ఆ జాబితాలోకి చేరింది ప్రముఖ మొబైల్స్ కంపెనీ నోకియా. తాజాగా నోకియా మరో బడ్జెట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురానుంది. నోకియా 2660 ఫ్లిప్ పేరుతో ఫోల్డింగ్ ఫీచర్ ఫోన్ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సెల్ ధర కూడా రూ. 5 వేల లోపే ఉండనుంది. బ్లూ, రెడ్, …
Read More »పిక్నిక్లో విషాదం.. జలపాతంలో కొట్టుకుపోయిన ఫ్యామిలీ
ఛత్తీస్గఢ్లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. . మధ్యప్రదేశ్కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్పూర్కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్దహా వాటర్ఫాల్ వద్ద పిక్నిక్కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం …
Read More »కార్తికేయ-2 అద్భుతమన్న ముఖ్యమంత్రి.. ఆనందంలో టీమ్
సీక్వెల్గా తెరకెక్కిన కార్తికేయ-2 రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ఈ మూవీ టీమ్ను మెచ్చుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ను సీఎం ప్రత్యేకంగా కలిశారు. సినిమా చూశానని అద్భుతంగా ఉందని, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆయన సూచించారు. మరోవైపు గుజరాత్ …
Read More »జిమ్లో కొత్త పెళ్లికూతురి ఎక్సర్సైజ్
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ రకరకాల లోకేషన్లలో, డిఫెరెంట్ కాన్సెప్ట్లతో ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్లో పెళ్లి కూతురు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా.. తమిళనాడుకు చెందిన ఓ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్తా కొత్తగా …
Read More »వైట్ డ్రస్లో పిచ్చెక్కిస్తోన్న రాశీఖన్నా
వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో …
Read More »గోల్మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …
Read More »వారసులకు బాధ్యతలు పంచిన ముకేష్ అంబానీ
5జీ సర్వీసులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ముకేష్ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి …
Read More »