Home / Jhanshi Rani (page 83)

Jhanshi Rani

తీన్మార్‌ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌!

తీన్మార్‌ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ షాక్‌ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్‌ నోటీసు పంపించారు. ఏప్రిల్‌ 17న మల్లన్న తన యూట్యూబ్‌ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్‌ లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …

Read More »

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌

మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగుల శాలరీ దాదాపుగా డబుల్‌ చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి మెయిల్‌ ద్వారా సీఈవో సత్యనాదెళ్ల స్టాఫ్‌కి తెలిపారు. ఉద్యోగులు అద్భుతంగా వర్క్‌ చేస్తున్నారని.. అందుకే మనకి అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ విషయంలో స్టాఫ్‌కి థాంక్స్‌ చెబుతున్నట్లు సీఈవో తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు గ్లోబల్‌మెరిట్‌ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నామని.. లోకల్‌ డేటా బట్టి శాలరీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని …

Read More »

కొవ్వు తీయించుకోవాలని చేసిన సర్జరీ ఫెయిల్.. హీరోయిన్‌ మృతి

మరింత అందంగా కనిపించాలని ప్రయత్నించిన ఓ యంగ్‌ హీరోయిన్‌ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కొవ్వు తీయించుకునేందుకు జరిగిన సర్జరీ ఫెయిల్‌ కావడంతో 21 ఏళ్ల కన్నడ నటి చేతనరాజ్‌ మృతిచెందింది. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతోనే తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్‌ అనంతరం చేతనకు లంగ్స్‌లో వాటర్‌ చేరడంతో హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చేతన మృతిచెందినట్లు తెలుస్తోంది. వైద్యుల …

Read More »

హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్‌!

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్‌, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ రోజుకు రూ.50 పెనాల్టీ …

Read More »

వైసీపీ రాజ్యసభ టికెట్లు ఫైనల్‌.. అభ్యర్థులు వీళ్లే..

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్‌ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్‌ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్‌ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …

Read More »

నాడు రూ.920తో పెట్టుబడి.. నేడు వందల కోట్లకు అధిపతి!

కేవలం రూ.920 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి ఇప్పుడు రూ.వందలకోట్ల బిజినెస్‌కు అధిపతి అయ్యారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి, శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ గోవింద్‌ ఢోలాకియా. ఈ విషయాన్ని తన ఆత్మకథలో వెల్లడించారు. తన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతమైన విలువే తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. ఒకప్పుడు తన వ్యాపారం ప్రారంభించేందుకు రూ.920 కోసం కష్టపడ్డానని చెప్పారు. ఆత్మకథతో తన పాతరోజులను …

Read More »

సమంతతో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

లవ్‌స్టోరీ నేపథ్యంలో ప్రముఖ హీరో విజయ్‌దేవరకొండ, టాప్‌ హీరోయిన్‌ సమంత కలిసి నటిస్తున్న మూవీకి సూపర్‌ టైటిల్‌ను టీమ్‌ అనౌన్స్‌చేసింది. మజిలీ, నిన్నుకోరి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తున్నట్లు మూవీ టీమ్‌ ప్రకటించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే కాశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ కొనసాగుతోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై …

Read More »

వాకింగ్‌ వెళ్తుండగా యాక్సిడెంట్‌.. సినీ నిర్మాత మృతి

వాకింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్‌ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్‌ రాజ్‌ వాకింగ్‌ చేసేందుకు జేపీ నగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్‌ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్‌ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …

Read More »

భారతీయుడికి అసామాన్య గుర్తింపు.. ప్రకటించిన పోప్‌

మనదేశంలో 18వ శతాబ్దంలో పుట్టి క్రిస్టియానిటీని స్వీకరించిన దేవ సహాయం పిళ్లైకు ఇక నుంచి దైవదూతగా గుర్తింపు లభించనుంది. క్రిస్టియన్ల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్‌ సిటీలో ఆదివారం జరిగిన ప్రత్యేక వేడుకలో దేవసహాయం పిళ్లైను దైవదూతగా పోప్‌ ప్రాన్సిస్‌ ప్రకటించారు. ఈ గుర్తింపు లభించిన తొలి భారతీయ సామాన్యుడిగా పిళ్లై చరిత్రలో నిలిచిపోనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి గతంలో ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో భాగంగా ఉండేది. ఆ జిల్లాలోని హిందూ నాయర్ల …

Read More »

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్‌పై చంద్రబాబు ఆగ్రహం

సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నారు. చంద్రబాబు ప్రజాదర్భార్‌ నిర్వహించగా.. అక్కడికి జూనియర్‌ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత, ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివ అనే వ్యక్తి వెళ్లాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ.. చంద్రబాబుకు శివ గురించి చెప్పాడు. కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat