Home / Jhanshi Rani (page 96)

Jhanshi Rani

తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతులు ఇస్తోంది. తొలి విడతలో 30,453 పోస్టులకు పర్మిషన్‌ ఇచ్చిన ఆర్థికశాఖ.. ఈరోజు మరో 3,334 పోస్టుల భర్తీకి అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టులు అగ్నిమాపక, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌, అటవీ శాఖల్లోని ఖాళీలకు సంబంధించినవి. మిగతా శాఖల్లోని …

Read More »

తిరుమలకు భారీగా భక్తులు.. 30 కంపార్ట్‌మెంట్లు ఫుల్‌

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సర్వదర్శనం టోకెన్లు లేని సుమారు 17వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలోనూ క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 10 నుంచి 15 …

Read More »

మంత్రి రోజాకు దిష్టితీసిన భర్త సెల్వమణి

వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ …

Read More »

గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లో బూస్టర్‌కి పర్మిషన్‌ ఇవ్వండి: హరీశ్‌రావు

రాష్ట్రంలోని గవర్నమెంట్‌ హాస్పిటళ్లలోనూ కొవిడ్‌బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లోనే బూస్టర్‌ డోసుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మన్‌సుఖ్‌ మాండవీయను హరీశ్‌రావు కోరారు. …

Read More »

నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత

ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్‌ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …

Read More »

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌

తెలంగాణలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ ప్రకటించింది. ఇంటర్వ్యూలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పోలీసు ఉద్యోగాలకు ఏజ్‌ లిమిట్‌ను మరో మూడేళ్లకు పెంచింది. టీఎస్‌పీఎస్సీ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలగనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ఎత్తివేతపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ …

Read More »

యాసంగి ధాన్యం ప్రతి గింజా మేమే కొంటాం: కేసీఆర్‌

ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …

Read More »

రాష్ట్రంలో 6 ప్రైవేట్‌ యూనివర్సిటీలు… 111 జీవో ఎత్తివేత: కేసీఆర్‌

రాష్ట్రంలో 6 ప్రైవేట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. కావేరి అనే అగ్రికల్చర్‌ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ, గురునానక్‌, ఎంఎన్‌ఆర్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగించి జీవో 111ను ఎత్తివేస్తామని కేసీఆర్‌ తెలిపారు. దీనిపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో …

Read More »

అయ్యో దిగ్విజయ్‌.. ఆ ఫొటో పెట్టి దొరికేశావా!

తరచూ తన కామెంట్లతో వివాదాస్పదమయ్యే కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఫేక్‌ ఫొటోను ట్విటర్‌ల పోస్ట్‌ చేసి వివాదాస్పదమయ్యారు. ఈరోజు ఉదయం దిగ్విజయ్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఆదివారం ఖర్గోవ్‌లో జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్‌ పెట్టారు. మసీదుపై కొంతమంది యువకులు కాషాయ జెండా పెడుతున్నట్లుగా ఉన్న ఆ …

Read More »

జగన్‌ ఎవరికీ అన్యాయం చేయరు: పిన్నెల్లి

సీఎం జగన్‌తో తాను మొదటి నుంచి నడిచిన వ్యక్తినని.. వైసీపీ అంటే తమ పార్టీనే అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రి పదవి రాలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పిన్నెల్లి సీఎంను కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక సమీకరణల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ మంత్రి వర్గంలో భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat