Home / KSR (page 111)

KSR

చంద్రబాబు కు మాస్టర్ షాక్..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే..!!

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాదయాత్ర ద్వార వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లోనుంచి అద్బుతమైన స్పందనతో పాటు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని జాతీయ స‌ర్వేలు తేల్చ‌డంతో వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.గత వారం రోజుల క్రితమే రాజంపేట …

Read More »

రాహుల్‌ క‌నీస ఆదాయం హామీ…గాలి తీసేసిన లేడీ నేత‌

ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల‌ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతులకు కృతజ్ఞత తెలిపేందుకు సోమవారం రాయ్‌పూర్‌లో నిర్వహించిన కిసాన్ అబ్‌హార్ సమ్మేళన్ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి పేదవాడికీ కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ …

Read More »

బిచ్చ‌గాడిగా మోడీ ఫోటో..ఊచ‌లు లెక్క‌పెట్టించిన పోలీసులు

వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ…ఇష్టం వ‌చ్చిన‌ట్లే ప్ర‌వ‌ర్తిస్తే న‌డుస్తుందా? సోషల్ మీడియాలో శృతి మించిన ఓ నెటిజ‌న్ కం నాయ‌కుడి అర‌దండాలు ప‌డ్డాయి. ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీని బిచ్చగాడిగా మార్ఫింగ్ చేసిన ఫొటోపై సీరియస్ అయిన‌ బీజేపీ కార్యకర్తలు పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుతో ఈ అర‌దండాలు ప‌డ్డాయి. సోష‌లో మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది …

Read More »

అచ్చెన్న కండ‌కావ‌రం…బాబుకు క‌నిపిస్తోందా?

సంప్ర‌దాయం,సంస్కారం…విలువలు అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పే తెలుగుదేశం పార్టీ నేతల నిజ‌స్వ‌రూపం ఏంటో మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. బ‌హిరంగంగా అస‌భ్య ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ వ్య‌క్తి అల్లాట‌ప్పా నాయ‌కుడేం కాదు…సాక్షాత్తు ఏపీ మంత్రి. ఆయ‌నే అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పర్యటనలో భాగంగా సంతమైదానంలో ఓటర్లపై బెదిరింపులకు  దిగారు. నోరు పారేసుకున్నారు. ప్ర‌భుత్వం ద్వారా అందే అన్నీ దొబ్బి  ఓటెయ్యకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏం రా..వంద …

Read More »

తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి లైన్ క్లియర్..!!

రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చాలాసార్లు ప్రధాని మోడీని …

Read More »

మోడీ మ‌స్కా…15 ల‌క్ష‌ల ఉద్యోగాలిచ్చామ‌నే ప్ర‌క‌ట‌న హంబ‌క్‌

ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 15 నెలల్లో 73 లక్షలమందికి ఉద్యోగాలు కల్పించామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కేంద్రం వెల్లడించిన లెక్క ఎంత అబద్ధమని, ఇది ప్ర‌జ‌ల‌కు మ‌స్కా కొట్టేందుకే వాస్త‌వాల వ‌క్రీక‌ర‌ణ జరిగింద‌ని గ‌ణంకాలు పరిశీలిస్తే అర్థమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌వో)లో వేతన జీవులను నమోదు చేయడంలో భాగంగా జరిగిన విధాన ప్రక్రియను మోడీ ప్రభుత్వం తెలివిగా తమకు అనుకూలంగా మలచుకుంద‌ని …

Read More »

కేసీఆర్ విధానాలు ఫాలో అవుతేనే దేశం అభివృద్ధి…జాతీయ ఆర్థిక నిపుణుడి ప్ర‌క‌ట‌న‌

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విధానాలు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా రోల్‌మోడ‌ల్‌గా నిల‌వ‌గా…మ‌రోవైపు భార‌త‌దేశ రూపురేఖ‌ల‌ను మార్చేందుకు ఆయ‌న ప్ర‌తిపాదిస్తున్న‌ ఆర్థిక నమూనాల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీలు వాటిపై ఆలోచ‌న చేస్తుండ‌గా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్ర‌శంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్‌ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ ఛైర్మన్‌ విజయ్‌కేల్కర్ ప్ర‌క‌టించారు. ఈ ప్రతిపాదనకు తాను …

Read More »

మరోసారి ఏపీకి కేసీఆర్..ఎందుకంటే..?

టీఆర్ఎస్ పార్టీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించే అవకాశం ఉంది.గతకొన్ని రోజుల క్రితమే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక శారదాపీఠానికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని పీఠాధిపతి.. కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .అయితే అలాగే వైసీపీ అధినేత …

Read More »

కాపుల అణిచివేత‌కు ఏపీలో ఇంకో ప్ర‌య‌త్నం

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ అంశం మ‌రోమారు ఏపీలో క‌ల‌కలం సృష్టిస్తోంది. ఈనెల31న కత్తిపూడిలో కాపు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పోలీసులు అలర్ట్ అవ‌డంతో…తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి ఉద్రిక్తంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కిర్లంపూడి చేరుకుని పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామంలో ఏమైనా అలజడులు లేకుండా, అనుమానిత వ్యక్తుల ఎవరైనా ఉన్నారా …

Read More »

రాహుల్ ఆఖ‌రి ప్ర‌య‌త్నం…ఓట్ల కోసం కోట్లు గుమ్మ‌రింపు

లోక్‌స‌భ ఎన్నిక‌ల హోరాహోరీ పోరు షెడ్యూల్ విడుద‌ల కాక‌మందే మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఓవైపు కేంద్ర ప్ర‌భుత్వానికి సార‌థ్యం వ‌హిస్తున్న బీజేపీ ఎన్నిక‌ల తాయిలాల‌కు సిద్ధ‌మ‌వుతుంటే…మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ సైతం సై అంది. ఛత్తీస్‌గ‌డ్‌లోని రాయ్‌పూర్ కిసాన్ అభార్ సమ్మేళనంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహల్ గాంధీ మాట్లాడుతు..పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే పేదలకు నిర్ధిష్ట ఆదాయం అమలు చేస్తామని.. నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలలోకే నేరుగా డబ్బులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat