యాక్షన్కు రియాక్షన్ తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగు రీతిలో స్పందించేందుకు టీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టీఆర్ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »లక్షకోట్లతో మోడీ పథకం… సీఎం కేసీఆరే ఆదర్శం
బీజేపీకి పెట్టని గోడలా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో పార్టీ ఓటమితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వంఅలర్ట్ అయింది. ఈ రాష్ర్టాల్లో రైతుల ఆగ్రహమే ప్రధాన కారణమని భావించిన కమలనాథులు.. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ.. ఆ దిశగా ప్రజలకు భారీగా తాయిలాలను ప్రకటించబోతుందని విశ్వసనీయ …
Read More »కాంగ్రెస్లో కలకలం..కేసీఆర్పై సీనియర్ ఎమ్మెల్యే ప్రశంసలు
తెలంగాణ కాంగ్రెస్లో లుకలకలు మరోమారు బహిర్గతం అయ్యాయి. సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్లో కష్టపడేవారికి తగిన గుర్తింపులేదని, అందుకే చాలామంది నేతలు పార్టీ మారేందుకు సమాయత్తం అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో లాబీయింగ్, పైరవీలు చేసేవారికి పెద్దపీట వేసే దుస్సాంప్రదాయానికి పార్టీ అధిష్ఠానం స్వస్తి పలకాలని సూచించారు. స్థానికంగా ప్రజాబలం ఉన్న నాయకులను …
Read More »రైతుబంధుపై అన్నాహజారే ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంపై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసల వర్షం కురిపించారు. హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సుకు అన్నాహజారే హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నాహజారే టీ న్యూస్ తో మాట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల పాలిట ఆశాదీపం. రైతుబంధు మంచి పథకం. రైతులకు ఇలాంటి పథకం అవసరం. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా రైతుబంధు గురించి …
Read More »గుడి వంశీధర్ రెడ్డిని అభినందించిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గుడి వంశీదర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశంసించారు.ఇవాళ హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ని వంశీదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని మదారం, సోమాయికుంట తండ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసినందున కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆదే విధంగా ఆ గ్రామాలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో ఆదర్శ …
Read More »మామకు రేవంత్ వెన్నుపోటు..ఆమెతో కలిసి కొత్త స్కెచ్
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొద్దికాలం క్రితం కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అదే వెన్నుపోటు రాజకీయాలను అమల్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్ నేతతో కలిసి తన భార్య పెదనాన్న అయిన సీనియర్ నేతకు షాకిచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతే మాజీ మంత్రి డీకే అరుణ. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో రెండు …
Read More »బ్రేకింగ్..ఎంపీ ఎన్నికల షెడ్యూల్ రెడీ…ప్రకటనే లేటు
పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అధికారిక ప్రకటనే ఆలస్యం అని విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్సభ ముగియాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు …
Read More »రైతు ప్రతినిధే సభాపతి..!!
తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే..తెలంగాణ రైతు బిడ్డ సభాపతిగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో కొనియాడింది. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ సభాపతిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని సిఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో అన్నిపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో స్పీకర్ ఎన్నిక శుక్రవారం నాడు ఏకగ్రీవం అయింది. తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ముంతాజ్ అహ్మద్ …
Read More »బాబు మోసాన్ని బట్టబయలు చేసిన కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టారు. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ …
Read More »టీఆర్ఎస్లో చేరిన ఒంటేరు..వెంటనే సంచలన ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంటేరు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా కాంగ్రెస్ను వీడి గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా …
Read More »