Home / KSR (page 117)

KSR

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం…ఆ వెంట‌నే

తెలంగాణ‌ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా.. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అక్షరమాల ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. “కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన …

Read More »

పార్టీ మార్పు పై మంత్రి అఖిల ప్రియ క్లారిటీ..!!

గత కొన్ని రోజుల క్రితమే ఏపీ మంత్రి అఖిల ప్రియ ,ఆమె సోదరుడు నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తమ గన్ మెన్లను వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వారు పార్టీ మారుతారన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతుంది.అయితే ఈ వార్తలపై ఆమె ఇవాళ స్పందించారు.భూమా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇలాంటి రూమర్లు తనను చాలా బాధించాయని చెప్పారు.తల్లితండ్రి లేని …

Read More »

వారం రోజులలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి.

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మోడల్ రైతు బజారు, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను శుక్రవారం ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలనలు జరిపారు. ఇంకె ఎన్ని రోజులలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అందిస్తారని కాంట్రాక్టరును ఆరా తీశారు. అంతకు ముందు రైతు బజారులోని వినియోగదారులను మార్కెట్ సౌలత్ గా ఉందాని.., కూరగాయల వ్యాపారులను గిట్టుబాటు ధర లభిస్తుందా.. ఆప్యాయంగా పలకరించి, …

Read More »

సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త‌ను అత్యంత గౌర‌వించే ఓ సీనియ‌ర్ ఐఎఎస్‌ను ఆయ‌న ఢిల్లీ పంపించ‌నున్నార‌? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని మీడియా సర్కిల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే మల్కాజిగిరి నుంచి రాజీవ్‌ …

Read More »

టీ కాంగ్రెస్‌కు ఇక భ‌విష్య‌త్ లేదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కాంగ్రెస్‌ ఇంకా తేరుకున్నట్టు కన్పించడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవ పంచాయతీల కోసం కృషిచేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇప్పటి వరకు పల్లెల్లో అడుగుపెట్టలేదు. మొదటిదఫా ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నా నేతల సహకారం లేకపోవడంతో క్యాడర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో …

Read More »

టీఆర్ఎస్‌కు మ‌రో తీపిక‌బురు..ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న తీర్పు

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లుకానుంది. వచ్చే ఫిబ్ర‌వ‌రీ నెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనున్నది. ఇందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా, ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం …

Read More »

కేసీఆర్ మ‌రోయాగం…తేదీ ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ చండీయాగం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించ‌నున్నారు. బుధవారం మధ్యాహ్నం స్వయంగా కేసీఆర్ యాగం ఏర్పాట్లను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీరనుమతితో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. …

Read More »

ఐదుగురిపై సీబీఐ చీఫ్ వేటు..ఆయ‌న‌పై మోడీ వేటు

సీబీఐలో క‌ల‌క‌లం చోటుచేసుకుంటోంది. చీఫ్ చైర్‌లోకి వచ్చిన రెండో రోజే అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు సీబీఐ అధికారులు అజయ్ భట్నాగర్, ఎంకే సిన్హా, తరుణ్ గౌబా, మురుగేసన్, ఏకే శర్మను బదిలీ చేస్తూ ఆర్డర్లు పాస్ చేశారు అలోక్. ఆయన మళ్లీ సీబీఐ చీఫ్‌గా చేరిన మొదటి రోజే 10 మంది సీబీఐ ఆఫీసర్ల …

Read More »

వృద్ధజంట గొప్ప మనసు..!!

రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు తమ గొప్ప మనసు చాటుకున్నారు.వారికున్న వృద్ధాశ్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తునట్లు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే..యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో కోటి రూపాయలతో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మదంపతులు వృద్ధాశ్రమాన్ని నిర్మించారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను వారు కలిసి ఆ వృద్ధాశ్రమ వివరాలను అందించారు. ఎకరంన్నర భూమిలో, ఆరు వేల …

Read More »

మ‌హిళా బిల్లు…ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌

  టీఆర్ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత కేంద్ర ప్ర‌భుత్వానికి కీల‌క డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన అగ్ర‌కులాల వారికి ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ప్ర‌వేశ‌పెట్టిన ఈబీసీ బిల్లు అత్యంత వేగంగా పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన విష‌యం తెలిసిందే. ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన రోజే అది అన్ని అడ్డంకుల నుంచి క్లియ‌ర్ అయ్యింది. లోక్‌స‌భ‌లోనూ, రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు చాలా వేగంగా ఆమోదం పొందింది. ఆ బిల్లును టీఆర్ఎస్ ఎంపీలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat