ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ టూర్లపై టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అదిరిపోయే సెటైర్ వేశారు. తాను ఓ కొత్త కూటమి ఏర్పాటు చేశానని ప్రకటించుకున్న చంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటన్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తానే కొత్తగా కూటమి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చంద్రబాబే వచ్చి చేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో …
Read More »గొప్ప మనసులో తెలంగాణ సృష్టించిన రికార్డ్ ఇది
గులాబీ దలపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనతో ఇప్పటికే దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న తెలంగాణ రాష్ట్రం మరో గొప్ప నిర్ణయం ద్వారా తన గొప్ప మనసు చాటుకుని.. ఉత్తమంగా నిలిచింది. అవయవాదానాల విషయంలో వివిధ రాష్ర్టాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. తెలంగాణలో 2018 సంవత్సరంలో 160 మంది బ్రెయిన్డెడ్ పేషెంట్ల నుంచి కీలక …
Read More »ప్రధాని మోదీ సంచలన నిర్ణయం..!!
ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ …
Read More »బాబు అసలు రంగు బయటపెట్టిన మోడీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం ఏపీలోని బూత్స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడికే అధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలోని ఎందరో యువతీ, యువకుల జీవితాలను పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. కుమారుడికి పదవులు ఇచ్చి అతడి ఎదుగుదలకే ఉపయోగపడ్డారు తప్ప.. రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ఆరోపించారు. ఎన్టీఆర్నే మోసం …
Read More »కాంగ్రెస్ నేతల ఫాంహౌజ్ విందు..టెన్షన్ రిలీఫ్ కోసమేనా?
అధికారం కోసం ఎంతో ఆశపడి…ఆఖరికి ఘోర ఓటమిని ఎదుర్కున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పరాభవం నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిభారం…మరోవైపు పంచాయతీ ఎన్నికల కోలాహలం…ఇంకో వైపు ముంచుకువస్తున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో…కాంగ్రెస్ పార్టీ నేతలు ఫాంహౌజ్ విందులు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ తన ఫాంహౌజ్లో పార్టీ నేతలకు విందు ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి …
Read More »తెలంగాణ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం
టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు, ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుని నామినేట్, పార్లమెంటరీ కార్యదర్శుల నియమక ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చించి కీలక …
Read More »సహజీవనం చేస్తుంటే…రేప్ ఆరోపణ సరికాదు
సహజీవనం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తూ శారీరక సంబంధం పెట్టుకున్న పురుషుడు.. మహిళను పెండ్లి చేసుకోనప్పటికీ, లైంగికదాడి కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ నర్సు, డాక్టర్ గతంలో సహజీవనం చేశారు. వేరే మహిళను డాక్టర్ పెండ్లి చేసుకోగా కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డాక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించగా బుధవారం జస్టిస్ ఏకే సిక్రి, ఎస్ …
Read More »కేంద్రం సంచలనం…2000 నోట్ల ముద్రణ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన రెండేళ్లకే రూ.2000 నోటు ప్రింటింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ప్రముఖ మీడియా సంస్థ ద ప్రింట్ కథనం ప్రకారం కేంద్ర సర్కార్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది. రూ.2000 నోట్లతో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత సులువవుతుందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఏప్రిల్ 2018లో ఆదాయపన్ను శాఖ అనేక నగరాల్లో జరిపిన దాడుల్లో రూ.2000 నోట్ల రూపంలో …
Read More »కేటీఆర్ సంచలనం..తొలి ఎంపీ అభ్యర్థి ప్రకటన
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తన నూతన బాద్యతల్లో దూకుడు పెంచారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన కేటీఆర్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. `ఇది ఎన్నికల నామ సంవత్సరం.. త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు.. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. …
Read More »నేను పన్ను ఎగ్గొట్టలేదు..మహేశ్ బాబు క్లారిటీ
సినీ హీరో మహేశ్ బాబు బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేసిన ఎపిసోడ్ మలుపులు తిరిగింది. ఆయన లీగల్ టీమ్ ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్లోని జీఎస్టీ కమిషనరేట్ అధికారులు కోర్ట్ పరిధిలో ఉన్న అంశంలో కలుగజేసుకుని మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్ల సీజ్ కు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. జీఎస్టీ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా మహేశ్ బాబుపై చర్యలు తీసుకుంటున్నారని …
Read More »