ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటన సందర్భంగా ఆ పార్టీలో కలకలం నెలకొంది. ఆ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు బట్టబయలు అయ్యాయి. నేడు, రేపు రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రాహుల్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో రాహుల్ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. అయితే, ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ స్వాగతం తెలిపిన …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్లో కాదు..పిచ్చాసుపత్రిలో చేరాలి
నల్లగొండ జిల్లాకు కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ పార్టిలో చేరుతారన్న ఉహగాణాల్ని మంత్రి జగదీష్రెడ్డి కొట్టి పారేశారు. నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో …
Read More »లింగంపల్లి గ్రామం కన్నతల్లివంటిది…కన్నతల్లికి ద్రోహం చేయను
లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉరు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, …
Read More »ప్రాజెక్టు ఇంజనీర్లు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి..!!
భారీవర్షాల కారణంగా రాష్ట్రంలోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు ల్లో వరద నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలపై మంత్రి హరీశ్ రావు జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలోని మేజర్ ప్రాజెక్టుల్లోకి వరద నీటి ఇన్ ఫ్లో లో పెద్దగా తేడా ఏం లేదని అధికారులు మంత్రికి వివరించారు. గోదావరి బేసిన్ పరిధిలో మాత్రం కడెం ప్రాజెక్టులో ఇన్ ఫ్లో …
Read More »కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …
Read More »గీత గోవిందం లీక్..విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్
టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ …
Read More »బీజేపీ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పార్టీ లో వారికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో..వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే దారి చూసుకుంటున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ,నల్లగొండ జిల్లా కోమటి రెడ్డి బ్రదర్స్ గతకొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లో అసంతృప్తి గా ఉన్నారని గుసగుసలు వినబడుతున్నాయి.అయితే ఇప్పటికే వీరు కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా …
Read More »కొల్లూరులో మంత్రి కేటీఆర్ అకస్మిక తనిఖీలు..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇవాళ హైదరాబాద్ నగరం పరిధిలోని రామచంద్రాపురం మండలంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కొల్లూరులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘హై రైజ్ మోడల్ టౌన్ షిప్’ డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులకు కీలక ఆదేశాలు ,సూచనలు చేశారు.వీలైనంత త్వరగా డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కొల్లూరు నిర్మిస్తున్న ఈ …
Read More »నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!
ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప …
Read More »పేదల కళ్ళల్లో వెలుగు కోసమే ”కంటివెలుగు”
పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …
Read More »