ఈ నెల 15న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయన నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు.రానున్న సంక్రాంతికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానుకగా ఈ ఐటీ టవర్ ను అందిస్తామని తెలిపారు.కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీ ప్లస్ ఫోర్ పద్దతిలో నిర్మిస్తున్న …
Read More »ప్రధాని మోడీ ,ఎంపీ సుమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ..
ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి.. మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ సుమన్ నవ్వుతూ.. అవును …
Read More »దుమ్ము లేపుతున్న పచ్చమీడియాకు జగన్ రాసిన లేఖ
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పచ్చ మీడియాకు బహిరంగ లేఖ రాసారు.అయన ఇవాళ రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది..ఆ లేఖ మీకోసం..
Read More »ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ ఇవాళ మీడియాలో పలు రకాలుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఇదే విషయంపై జగన్ స్పందిస్తూ..నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా …
Read More »పద్మశాలీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
నేత వృత్తిని నమ్ముకుని జీవన సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతో పాటు, వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం చెప్పారు. కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు …
Read More »పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్
పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …
Read More »పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 పోస్టులు మంజూరు..!!
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు అయ్యాయి. పోస్టులు మంజూరు చేస్తూ ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. గ్రామ పంచాయతీలు పెరడగం…వాటి నిర్వహణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
Read More »ఎన్.ఓ.సీల జారీని వికేంద్రీకరణ చేస్తాం..!!
ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలు కలిసి పనిచేయాలని, విద్యార్థుల భద్రతలో రాజీపడేది ఉండదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో వివిధ సమస్యలపై నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి …
Read More »సిస్టర్స్ ఫర్ చేంజ్..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్..!!
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇన్స్పైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోతున్న పరిస్థితిని తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మహేష్ బాబు.ఈ సందర్భంగా ఎంపి కవిత మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో …
Read More »ఆ పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది..కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నాం, అందులో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇచ్చే పథకం నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బాలికల పట్ల తల్లిదండ్రులు తీసుకునే సంరక్షణ ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ద్వారా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. …
Read More »