Home / KSR (page 144)

KSR

ఏ అండా లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండా..!!

రాష్ట్రంలో ఉన్న  అన్ని వర్గాలను వారి వారి అర్హ‌త‌లు, ప‌రిస్థితుల ఆధారంగా ఆర్థిక పరిపుష్టి చేయాలనీ తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికే బీసీ ల్లో యాదవులకు,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం మత్స్యకారులకు చేప పిల్లలు పంపిణీ చేసింది. బీసీల్లో ఉన్న ఇతర వర్గాలకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు సేకరించిన నేపథ్యంలో మంత్రి ఆయా …

Read More »

బాబు స్వార్థానికి ఎందుకు సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తివ్వ‌డం లేదంటే..

తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెత‌కు స‌రిగ్గా స‌రిపోయే తెలుగుదేశం నేత‌లు ప్ర‌చారానికి పెట్టింది పేర‌నే సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల పాటు క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఏనాడూ ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోని టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు త‌గ‌దున‌మ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి త‌న వందిమాగ‌దుల‌తో …

Read More »

మంత్రి కేటీఆర్ కీల‌క స‌మీక్ష‌…తెలంగాణ‌లోని విమానాశ్ర‌యాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

హైదరాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర ప్రాంతాల్లో విమాన సౌకర్యాన్ని కల్పించేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలని పురపాలక శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు, అదిలాబాద్,  రామగుండం, జక్రాన్ పల్లి, కొత్తగూడెంలలో నూతనంగా విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఐదు ప్రాంతాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన సర్వేలు నిర్వహించాల్సిందిగా ఈరోజు జరిగిన సమావేశంలో అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా మామునూరు …

Read More »

సిర్పూర్ పేప‌ర్‌మిల్లు రీ ఓపెన్‌కు ఓకే

తెలంగాణ‌కు మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు  పునరుద్ధరణకు ఎన్సిఎల్టీ (National Company Law Tribunal ) ఆమోదం తెలిపింది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హర్షం వ్యక్తం చేశారు చేశారు. గత మూడున్నరేళ్లుగా కంపెనీ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్, ముంబై , కోల్‌కత్తాతో పాటు అనేక నగరాలకు వెళ్లి …

Read More »

అధికారుల‌కు సీఎస్ ఎస్.కె.జోషి కీలక ఆదేశం

రాష్ట్రంలో ఉన్న 54 లక్షల ఎస్‌సీ జనాబాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి  సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీ జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సీజీజీ ద్వారా రూపొందించాలని సీఎస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు. అంబేద్కర్ విద్యా నిధి పథకానికి సంబంధించి …

Read More »

జ‌న‌సేన ఛాన‌ల్..ప‌వ‌న్ ఆశ్చ‌ర్య‌కర ప్ర‌క‌ట‌న‌

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖాతాలో ఓ టీవీ చాన‌ల్ చేరిందనే విష‌యం రుజువు అయింది. కొద్దికాలంగా చ‌ర్చ‌ల‌కు ప‌రిమితం అయిన ఇటీవ‌లే అవును అనే రీతిలో ముగింపున‌కు వ‌చ్చిన 99 టీవీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ద‌ని తేలింది. స‌వ్యంగా ప‌వ‌న్ మ‌న చాన‌లే అని ప్ర‌క‌టించ‌డంతో జ‌న‌సేనాని చేతికి ఓ మీడియా సంస్థ వ‌చ్చిన విష‌యం రూడీ అయింది. గ‌తంలోనే 99 టీవీ చాన‌ల్‌ను కొనుగోలు చేసేందుకు పవ‌న్ …

Read More »

జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యాలు

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, అమలు అవుతున్న కార్యక్రమాలు వారి ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఉన్న శ్ర‌ద్ధ‌ను చాటిచెపుతున్నాయ‌ని మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు కోసం మీడియా అకాడెమీ చేస్తున్న పనులను వివరించడానికి జర్నలిస్టుల శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని అయితే కొన్ని సంఘాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

ఎస్సీ,ఎస్టీల సంక్షేమం కోసం..ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జ‌మ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో  ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఈటల రాజేంద‌ర్‌ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …

Read More »

అమెరికాలోని టెకీల కోసం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గ‌లం

అమెరికాలో నివసిస్తున్న భార‌తీయ ఉద్యోగుల కోసం  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి గ‌లం విప్పారు. ప్ర‌వాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్‌ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్‌ కింద ఏటా బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్‌ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం …

Read More »

మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి బ‌ర్త్‌డే..సీఎం కేసీఆర్ స్పెష‌ల్ గ్రీటింగ్స్‌

రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్,ముఖ్యమంత్రి కేసీఆర్ లు వేరువేరుగా శుభాకాంక్షలు తెలియజేశారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లిన మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. అదే విదంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మంత్రి జగదీష్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అదే విదంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat