పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . …
Read More »మన కారు పుష్పక విమానం..ఓవర్ లోడ్ అయ్యే అవకాశం లేదు
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …
Read More »కుత్బుల్లాపూర్కు BRTS ప్రాజెక్ట్..మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మరోతీపికబురు దక్కింది. కుత్బుల్లాపూర్కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన …
Read More »తూర్పుగోదావరి జిల్లా పడవ ప్రమాదం…గల్లంతైంది వీరే
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంకలో శనివారం మధ్యాహ్నం పడవ బోల్తా పడిన ఘటన పలువురిని విషాదంలో నింపిన సంగతి తెలిసిందే. పడవలో స్థాయికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం వల్లే బోల్తా పడినట్లు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పడవలో 30 మంది ఉన్నట్లు చెబుతున్నారు. పడవ బోల్తా పడిన విషయాన్ని ఒడ్డు నుంచి గమనించిన పశువుల్లంక గ్రామస్తులు వెంటనే మరికొన్ని పడవలతో స్పాట్ కు వెళ్లారు. 10 మందిని నదిలో …
Read More »స్వాతంత్ర్యం తర్వాత ఎవరూ చేయని పనికి కేసీఆర్ శ్రీకారం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరో రికార్డు నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరినుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనికి ఆయన శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీ శంకర్ రాసిన ‘‘బీసీ కులాలు, సంచార జాతులు’’ అనే పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ శనివారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంచారజాతులకు చెందిన 30 కులాలను …
Read More »సీఎం కేసీఆర్కు స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానం..చెన్నైలో కీలక చర్చ
దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ ముందడుగుతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతలతో సమావేవం అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగిన కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో చర్చించిన సీఎం.. తదుపరి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ, …
Read More »తెలంగాణ నీటివనరులు..సీఎం కేసీఆర్ కీలక ఆదేశం
తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. భారీ, మధ్య తరహా …
Read More »నా దగ్గర ఆధారాలున్నాయి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి తనను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ పొందలేనంత ఘోర పరాజయం ఎదుర్కున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఎక్కడ అవకాశాలు లేకపోవడంతో తిరిగి తాను విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగతి …
Read More »గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగించండి..!!
సర్పంచ్ ల పదవీకాలం జూలై 31వ తేదీన ముగుస్తున్నందున ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు, సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది సర్పంచ్ లు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, …
Read More »హైదరాబాద్ నానక్రాం గూడాలో భారీ పేలుడు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని నానక్రాం గూడాలో భారీ పేలుడు సంభవించింది.నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ టవర్స్ భవనంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమమలోనే విషయం తెలుసుకున్నస్థానిక పోలీసులు వెంటనే అక్కడికెళ్లారు. విలేకర్లతోపాటు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించడం లేదు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థం వల్లే …
Read More »