గత వారం రోజులనుండి ఏ టీవీ చానెల్ చూసినా,ఏ నోట విన్నా చికాగో సెక్స్ రాకెట్ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ క్రమంలోనే చికాగో సెక్స్ రాకెట్ పై సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వాఖ్యలు చేశారు.చికాగో వ్యభిచార దందాలో తెలుగు చిత్రపరిశ్రమాకు సంబంధించిన హిరాయింన్లు తో పాటు ఇండస్ట్రీ వారందరూ ఉన్నారని వివదాస్పద వాఖ్యలు చేశారు.విదేశాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఫోన్ కాల్ వస్తే …
Read More »టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 600 మంది..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.అందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆధ్వర్యంలో 600 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పాల్వంచ మండలంలోని పునుకుల, పుల్లాయిగూడెం, దేవిజ్యతండా, సూర్యాతండాలకు చెందిన కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన వ్యక్తులు టిఆర్ఎస్ తీర్థం …
Read More »రషీద్ ఖాన్ను మెచ్చుకున్న మోదీ..!!
ఇవాళ జరిగిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురింపించాడు. ప్రపంచ క్రికెట్ కు రషీద్ ఖాన్ గొప్ప సంపదన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు ఇటీవలే భారత్ తో ఆడిన మొదటి టెస్టు మ్యాచ్, ఐపిఎల్ -11 సీజన్ లో రషీద్ ఆడిన ఆటతీరుపై మోడీ ప్రస్తావించారు. ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా పేర్కొన్నారు. …
Read More »కాల్వలో పడిన ట్రాక్టర్.. 15 మంది కూలీలు అక్కడికక్కడే మృతి
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది .ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ శివారు లక్ష్మీపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో పడింది. ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందారు ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఈ వ్యవసాయ …
Read More »కాంగ్రెస్తో పవన్ పొత్తు..? ఆయన కలిసింది అందుకే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్గా బాధ్యతలు …
Read More »మాజీమంత్రితో గంటా భేటీ….టీడీపీలో కలవరం
తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరయిన ఆ పార్టీ నాయకుడికి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్కు శ్రీకారం చుట్టింది పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న రాష్ట్ర విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు కావడం గమనార్హం. ఆయనకు భరోసా ఇస్తోంది మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కావడంతో టీడీపీలో కలకలం రేగుతోందని చర్చ జరుగుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు గత …
Read More »తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
సాధారణంగా తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది.తులసి చెట్టును పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.అయితే తులసి ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. శరీరానికి ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఒక కప్పు తులసి ఆకుల టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. see also:ఒక …
Read More »టీడీపీ సోషల్ మీడియాకు దిమ్మ తిరిగేలా జగన్ సంచలన నిర్ణయం..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న …
Read More »2000 మంది ప్రాణాలు కాపాడిన చిన్నారి..!!
సాధారణంగా రోజు రైల్వే ట్రాక్ పై ప్లాస్టిక్ డబ్బాలు సేకరిస్తూ..ఎంతో మంది తమ జీవనం కొనసాగిస్తున్నారు.అయితే ఈ క్రమంలోనే స్వపన్ దిబ్రామ అనే వ్యక్తి రైల్వే ట్రాకుల పక్కన కాయితాలు, ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుని బ్రతుకుతుంటాడు.ఆయనకు ఒక కూతురు కూడా ఉంది .ఆమె కూడా తండ్రితోనే రోజు వేల్లుతుంటుంది .రొజులాగానే రైల్వేట్రాకు పక్కన కాయితాలు ఏరుకుంటున్న వీరికి ఒక రైల్వే పట్టా విరిగిపొయి కనిపించింది. త్రిపుర లొ కురిసిన భారీ …
Read More »సెక్స్రాకెట్పై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..!
అమెరికాలోని సెక్స్రాకెట్లో హీరోయిన్ మాధవీలత పేరు కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో మాధవీ లత ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో అదే సోషల్ మీడియా వేదికగా మాధవీ లత బూతులు తిట్టేస్తోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి విన్నాను. అయితే, అందులో నేను కూడా ఉన్నట్టు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. ఆ …
Read More »