Home / KSR (page 178)

KSR

కొమురవెల్లికి మహర్దశ..మంత్రి హరీశ్

కొమురవెళ్లి మల్లన్న స్వామివారిని శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు .మన్త్రిఒ వెంట శాసన సభ విప్, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం ఆలయంలోని పాలక మండలి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిపారు. ఈ మేరకు …

Read More »

బాబును క‌వ‌ర్ చేయ‌బోయి బుక్క‌యిన ర‌మ‌ణ‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం గురించిన సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించడ‌మేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయ‌న భ్ర‌ష్టుప‌ట్టించిన విధానాల‌ను బ‌య‌ట‌పెట్టిన‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులును టీడీపీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి మ‌రిన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయ‌కులు ఆయ‌నపై ఎదురుదాడి మొద‌లుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.ర‌మ‌ణ మోత్కుప‌ల్లి న‌ర్సింహులుపై మండిప‌డ్డారు. అయితే చంద్ర‌బాబును …

Read More »

కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్స్..!!

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ కు పొరుగు రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారు . ఏపీలో సీఎం కేసీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎలా ఉందో నిరూపించుకోవడానికి ఇది మరో తాజా ఉదాహరణ. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలో గొల్లకురుమల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసిస్తూ.. ఇటీవలే ఏపీ యాదవ సోదరులు.. సీఎం …

Read More »

వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర‌మంత్రికి ఎంపీ క‌విత కీల‌క డిమాండ్‌

తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీల‌క డిమాండ్‌ను తెర‌మీద‌కు తెచ్చారు. స‌మాజంలోని కీల‌కంగా ఉన్న వికలాంగుల స‌మ‌స్య కోసం ఎంపీ క‌విత ఏకంగా కేంద్ర‌మంత్రి ముందే గ‌ళం విప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే శాఖ‌ మంత్రి పీయూష్ గోయల్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన ఎంపీ క‌విత కీల‌క ప్ర‌సంగం చేశారు. see also:కాంగ్రెస్‌లో క‌ల్లోలం..నేత‌ల చేరిక‌ల‌తో కొత్త …

Read More »

కాంగ్రెస్‌లో క‌ల్లోలం..నేత‌ల చేరిక‌ల‌తో కొత్త వివాదం

తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే ప‌డుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేత‌లు ఎత్తుగ‌డ‌లు కాస్త సెల్ఫ్‌గోల్ అవుతున్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొన‌గాల మ‌హేష్ పార్టీ మీడియా క‌మిటీ క‌న్వీన‌ర్‌, అధికార ప్ర‌తినిధి హోదాలో ఉండ‌గా…ఆయ‌న‌ విష‌యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ చర్యలు తీసుకోవ‌డం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారుతోంది. …

Read More »

ప్ర‌ధానికి సీఎం కేసీఆర్‌ పది విన‌తి ప‌త్రాలు..అందులో ఏముందంటే..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …

Read More »

ప్ర‌ధానితో సీఎం కేసీఆర్‌…రైతుబంధుపై ప్ర‌ధాని ప్ర‌త్యేక ఆరా

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కం ప‌లు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మ‌హారాష్ట్ర రైతులు త‌మ‌కు ఇలాంటి ప‌థ‌క‌మే కావాల‌ని డిమాండ్ చేశారు. అందుకోసం త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సంద‌ర్భంగా ఈ ప‌థ‌కంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం . see also:ప్ర‌ధానికి …

Read More »

కేసీఆర్ పాల‌న ఎఫెక్ట్‌….అపోజిష‌న్ హాలీడే

తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను …

Read More »

టిఆర్ఎస్ యూకే  నూతన కార్యవర్గం ఏర్పాటు..!!

టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టిఆర్ఎస్ యూకే  నూతన కార్యవర్గాన్ని  ప్రకటించారు. అనిల్ కూర్మాచలం నేతృత్వంలో యూకే లో మొట్ట  మొదటగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి  గత 8 సంవత్సరాలుగా అటు తెలంగాణ ఉద్యమంలో ఇటూ బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తుందని మహేష్ బిగాల తెలిపారు.త్వరలో అనిల్ కూర్మాచలం కు యూరోప్ (ఖండం) బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు. యూకే కార్యవర్గం పూర్తి వివరాలు : అధ్యక్షులు; అశోక్ గౌడ్ దుసారి,ఉపాధ్యక్షులు: నవీన్ …

Read More »

వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see also:సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!! ఖమ్మం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat