వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇవాళ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.ఈ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. see also:రాజమండ్రి బ్రిడ్జీ గురించి సంచలన నిజాలు చెప్పిన ఇంజినీర్లు..! ఈ క్రమంలోనే జగన్ కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన …
Read More »మరోసారి భారీగా తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు
ఒకేసారి భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు గత రెండు వారాల నుండి తగ్గుతూ వస్తున్న సనగతి తెలిసిందే.తాజాగా ఇవాళ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి.పెట్రోలు ధరపై 15 పైసలు, డీజెల్ ధరపై 10 పైసలు తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే తాజాగా తగ్గిన ధరల వివరాలను చూస్తే..దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో …
Read More »మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్
యువనేత ,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య ఖర్చులకు సరిపడ పైసలను అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు. see also:హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన లచ్చిగారి రమేశ్, సుమ దంపతులకు భార్గవి, తనూజ …
Read More »అకాశ్ అంబానీ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..?
ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏం చేసిన అందులో ఓ వెరైటీ ఉంటది.తాజగా ముఖేష్ కొడుకు ఆకాశ్ పెళ్లి ప్రముఖ వజ్రాల వ్యాపారి అయిన రసెల్ మెహతా కూతురు శ్లోకాతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న విషయం విదితమే.అయితే ఈ పెళ్లి వేడుకలకు ముఖేష్ ఇప్పటినుండే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. #akashloka #akashambani #shlokamehta #akustoletheshlo #anantambani #radhikamerchant #ishaambani #anandpiramal #weddingsofindia …
Read More »డీమార్ట్ రూ. 2500 షాపింగ్ ఓచర్ ..నిజమా..? అబద్దమా..?
సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తుంది..అదేమిటంటే..?ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్ను ఉచితంగా ఇస్తోందని..మరి ఈ వార్త నిజమా..? అబద్దమా..? అని తెలిపేందుకే ఈ వార్త. అయితే ఈ మెసేజ్ రాగానే ఎంతో ఆశపడి నెటిజన్లు ఆ లింక్ ను ఓపెన్చేస్తున్నారు .అది ఓపెన్ చేయడంతోనే ఆ బంపర్ ఆఫర్ లింకును …
Read More »హరిత హారానికి సన్నద్ధం కండి..మంత్రి జూపల్లి
రానున్న వారం, పది రోజుల్లో గ్రామ గ్రామాన రోడ్ల పక్కన పెరిగిపోయిన ముళ్ల పొదలను తొలగించి, హరిత హారానికి సిద్ధం కావాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుండి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉపాధి హామీ, హరిత హారం కార్యక్రమాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 8 కోట్ల 68 …
Read More »పారదర్శకంగా బదిలీలు..!!
రాష్ట్రంలోని వైద్యశాఖలో బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, సమస్యలుంటే వాటిని నియమ నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అదిగమించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి సంబంధిత శాఖల వివిధ విభాగాల అధిపతులతో సోమవారం సమావేశమయ్యారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్ వైద్య ఆరోగ్యశాఖలోని సాధారణ బదిలీల ప్రక్రియను సమీక్షించారు. ఈ …
Read More »బ్రేకింగ్ : శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చిన నాని..!!
శ్రీరెడ్డి కి షాక్ ఇచ్చిన నాని..!! see also:నాని లీగల్ నోటీసులపై స్పందించిన శ్రీరెడ్డి..! గత కొన్ని రోజులుగా నటి శ్రీరెడ్డి యువ నటుడు, నేచురల్ స్టార్ నాని పై సోషల్ మీడియాలో వివదాస్పదమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇన్ని రోజులు ఓపిక పట్టిన నాని .. ఇవాళ శ్రీరెడ్డి కి లీగల్ నోటిసులు పంపారు.సోషల్ మీడియాలో తన పై నిరాధార ఆరోపణలు చేసిందని,మరియు తన పరువుకి భంగం …
Read More »జాతీయ మీడియా సంచలన కథనం..!!
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు .ఇప్పటికే ఇరువైపులా పెద్దలు మాట్లాడేసుకున్నారు.ముహుర్తాలు కూడా పెట్టేసుకున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే . see also:భారతీయ సినిమాలన్నీ మహిళల నడుము ,అందం చుట్టే తిరుగుతాయి ..! అయితే అనుష్క పెళ్లి మీద చక్కర్లు కొడుతున్న వార్తలపై ప్రముఖ జాతీయ మీడియా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.ఈ కథనంలో అందరు అనుకున్నట్లే ఈ ఏడాది చివరన …
Read More »వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …
Read More »