Home / KSR (page 331)

KSR

మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం…

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం లభించింది.ఇవాళ ఉదయం 4గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు ,పార్టీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ …

Read More »

కోదండరాం సభలో సీఎం కేసీఆర్ పై ప్రశంసలు..!

ప్రొఫెసర్ కోదండరాం సభలో సీఎం కేసీఆర్ పై సినీనటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన భేష్. ఆయనకు నా సెల్యూట్ అని ఆయన కొనియాడారు .రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో నిన్న( ఆదివారం ) తెలంగాణ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో …

Read More »

బ్రేకింగ్ : నల్లగొండలో మరో దారణం హత్య ..

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లలో శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనకాల బొట్టుగూడ జెండా గద్దెపై కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకూరి రమేశ్‌గౌడ్‌ తల నరికి పెట్టారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొండెం మాత్రం దొరకలేదు. మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న …

Read More »

మంత్రి కేటీఆర్ పై నవదీప్ సూరి ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పై దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సూరి ప్రసంసల వర్షం కురిపించారు. Impressed by the dynamism of Minister @KTRTRS and his focus on attracting UAE investment into Telengana https://t.co/HaljXJKKLu — IndAmbUAE (@navdeepsuri) January 28, 2018 తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తనను …

Read More »

తెలంగాణలో లూలూ.. రూ. 2,500 కోట్లు పెట్టుబడులు..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన నిమిత్తం గత 15 రోజులు జపాన్ ,దావోస్ ,దుబాయ్ లో పర్యటించి ఇవాళ వేకువజామున హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి  విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి . దుబాయ్‌కి చెందిన రెండు …

Read More »

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి మొదటగా రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా రామ్ నాథ్ ఎన్నికైన తర్వాత…ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. అటు రెండు విడుతల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి ఫిబ్రవరి 9 వరకు తొలి విడత, మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకు …

Read More »

ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం భేష్.. పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని …

Read More »

మలేషియాలో ఒక్కచోట సమావేశమై జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రవాసాంధ్రులు

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల 29వ తేదీన వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట సమావేశమై ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని మలేషియాప్రవాసాంధ్రుల ప్రార్ధిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న …

Read More »

శ్రీనివాస్‌ను ఎందుకు హత్య చేసారో చెప్పిన ఎస్పీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. మిర్చి బండి దగ్గర జరిగిన చిన్న గొడవే శ్రీనివాస్ హత్యకు దారితీసిందన్నారు. ఈ హత్య కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాంబాబు, …

Read More »

వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో, భక్తుల సందోహంతో సందడిగా మారిన మేడారం

ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు, భక్త జన సందోహంతో ఆదివారం మేడారం జాతర సందడి, సందడిగా మారింది. ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నేతలు సమ్మక్క-సారలమ్మలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.జంపన్నవాగు దగ్గరకు భక్తులు, జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat