తెలంగాణ బాష , సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు మన గౌరవానికి తగినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు అధికారులను ఆదేశించారు . ప్రధాన వేదిక అయిన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ప్రాంగణంలో సభలు జరిగిన అయిదు రోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ తెలుగు మహా …
Read More »విజయ్ భార్యపై కేసు నమోదు
సినీ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆయన భార్య వనితతో పాటు మరో ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.విజయ్ ఆత్మహత్య కేసులో విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వనితతో పాటు న్యాయవాది శ్రీనివాస్, శశిధర్లపైనా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More »వనిత పెద్ద దొంగ.. విజయ్ కేసులో సంచలన విషయాలు
ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఓ వార్త చానల్తో మాట్లాడుతూ..తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని అయన ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త …
Read More »ఉత్తమ్కుమార్ రెడ్డికి కళ్లు లేవు.. మంత్రి తలసాని
గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి పర్యటించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు …
Read More »కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. 89 nomination proposals were received,all were valid.Since there was only one candidate.I hereby declare Rahul Gandhi elected as the president of Indian National …
Read More »బ్రేకింగ్ : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,943 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 453 ఆర్ఎంవో, 562 స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు ఇతర …
Read More »రహదార్ల భద్రత పైన కేబినెట్ సబ్ కమిటీ…నలుగురు మంత్రుల దిశానిర్దేశం
రహదారుల భద్రత, రోడ్డు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణ చర్యల గురించి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కీలక నిర్ణయాలు వెలువరించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కే తారక రామారావు, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సారథ్యంలో సాగిన ఈ భేటీకి పోలీసు శాఖ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఎమ్మెల్యే వేముల వీరేశం సవాలు
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో బ్రదర్స్ గా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు .ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ “నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరల గెలుస్తా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని సవాలు …
Read More »కమెడియన్ విజయ్ ఆత్మహత్య..ఫుల్ స్టోరీ రిపోర్ట్..
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ తదితర మంచి మంచి చిత్రాల్లో నటించిన కమేడియన్ విజయ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు . సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం . విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో భాధపడుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు ..కాగా అతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. …
Read More »హైదరాబాద్లో మోనో రైలు..మంత్రి కేటీఆర్ వెల్లడి
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరనుంది. పాస్ట్ గ్రోయింగ్ సిటీలో మోనోరైలును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రికేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు మెట్రో అందుబాటులోకి వచ్చేసిందని… ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లేకుండా లైఫ్ లేదని అన్నారు. హైదరాబాద్ తో పోల్చితే 1,2 లక్షల …
Read More »