Home / KSR (page 443)

KSR

జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, …

Read More »

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌

హిమాచల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలాంషు చతుర్వేది బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠిపై 14,100 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ప్రేమ్‌ సింగ్‌ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కౌంటింగ్‌లో తొలి రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చతుర్వేది బీజేపీ అభ్యర్థిపై భారీ …

Read More »

మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో రాష్ట్ర పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ రాజకీయ నాయకుడు మధిరకు చెందిన పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌ శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కృష్ణాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు సమక్షంలో పుతంబాక టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 35యేళ్లుగా కృష్ణప్రసాద్‌ రాజకీయాల్లో ఉన్నారు …

Read More »

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు …ముందుగా డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన …

Read More »

చేనేతకు వైఎస్ జగన్ భరోసా

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. పాదయాత్ర అమృతనగర్‌కు చేరుకోగా. .అనంతరం అక్కడి చేనేత కార్మికులతో వైఎస్‌ జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.రుణాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. పిల్లలను చదవించుకోలేనపోతున్నామని చేనేత కార్మికులు జగన్‌ దగ్గర వాపోయారు. వారిని అన్ని …

Read More »

జగన్ హామీతో లక్షా 84 వేల సీపీఎస్‌ ఉద్యోగుల పోరాటానికి ఊపిరి

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆరో రోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కలిశారు. సీపీఎస్‌ విధానం రద్దుకు హామీయిచ్చినందుకు జగన్ కు వారు  కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇచ్చిన ఏకైక నేత వైఎస్‌ జగన్‌ అని వారు తెలిపారు.  జగన్  హామీతో లక్షా 84 వేల …

Read More »

చ‌లికాలంలో ఆలివ్ ఆయిల్ ను మ‌రువ‌కండి..!

సాధారణంగా మనం వాడె ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌నే ఉంటుంది . కానీ అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను కూడా మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా చ‌లికాలంలో ఆలివ్ ఆయిల్‌ను క‌చ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు …

Read More »

మార్నింగ్ వాకర్స్‌తో షటిల్‌ ఆడిన కడియం..

వివిధ పనులతో నిత్యం తీరిక లేకుండా ఉండే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్‌లో ఉల్లాసంగా గడిపారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌తో కలిసి ఉదయం వాకింగ్ కి వచ్చారు. కొంతసేపు వాకింగ్‌ చేసిన అనంతరం వాకర్స్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడారు. అనంతరం అయన మీడియా మాట్లాడుతూ.. …

Read More »

నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. అనురాగ్‌శర్మ

తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ అనురాగ్‌శర్మకు పోలీస్‌శాఖ ఘనంగా వీడ్కోలు పలికింది. డీజీపీగా అనురాగ్‌శర్మ పదవీకాలం నేటితో ముగిసింది. పదవి విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ అనురాగ్‌శర్మకు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 11 పోలీస్ బృందాలు కవాతు, పరేడ్‌లతో అనురాగ్‌శర్మకు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా నూతన డీజీపీ …

Read More »

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తాం…

వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి దళిత క్రైస్తవుల అభ్యర్థులను రేవం రెడ్డికి పోటీగా నిలబెడతామని, అతన్ని చిత్తుగా ఓడిస్తామని దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరుసలేం మత్తయ్య స్పష్టం చేశారు.ఓటుకు నోటు కేసులో తన స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను రేవంత్‌రెడ్డి పణంగా పెట్టాడని మత్తయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat