ఆదాయ పన్ను ఎగవేత, నగదు అక్రమ రవాణా ఆరోపణలపై కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్పై గతేడాది సెప్టెంబర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మనీల్యాండరింగ్ కేసులో శివకుమార్ను మంగళవారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా శివకుమార్ను ఢిల్లీలో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శివకుమార్ భారీ మొత్తంలో అక్రమంగా నగదు తరలించినట్లు గతంలోనే ఐటీశాఖ గుర్తించింది. సోమవారం …
Read More »సీఎం కేసీఆర్ విజన్ యావత్ భారతదేశానికే ఆదర్శం..!!
మొక్కల పెంపకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మొక్కల పెంపకమే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా ఆత్మకూర్ (యస్)మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో నీటి ప్రాచుర్యం కార్యక్రమానికి సంబంధించిన జలశక్తి అభియాన్ కిసాన్ మేళాను ఆయన ప్రారంభించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ,జిల్లా …
Read More »ఫీవర్ ఆస్పత్రికి మంత్రి ఈటల.. భయపడాల్సిన అవసరం లేదు…!!
నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న రోగులను మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. వైద్యులతో కలిసి వార్డలన్నీటిని పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. “వర్షాకాలం లో కలుషిత నీరు, దోమల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత మూడు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల వల్ల మెరుగైన చికిత్సను అందించగలుగుతున్నం. 2017 తో పోలిస్తే డెంగీ …
Read More »ఘనంగా ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు..!!
ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ పూజల్లో సీఎం కేసీఆర్ దంపతులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గణపతి పూజ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. More pics from …
Read More »సాహో సినిమాపై కేటీఆర్ సూపర్ ట్వీట్..!!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ తో తెలుగు సినీమా ఇండ్రస్ట్రీకి చెందిన వారితో సత్సంబంధాలు ఉన్న సంగతి విధితమే. కేటీఆర్ కు వీలు కుదిరిన ప్రతిసారి చిన్న సినిమా నా .. పెద్ద సినిమా నా అని చూడకుండా వేడుకలకు ఆహ్వనిస్తే వెళ్తారు. అంతేకాకుండా తనకు నచ్చిన మూవీని కేటీఆర్ చూసి మరి ట్విట్టర్ ద్వారా యూనిట్ని అభినందిస్తుంటారు. తాజాగా ఆయన రెండు తెలుగు …
Read More »పార్టీ కార్యాలయ పనుల్లో వేగం పెంచండి…హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని..సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.ఇప్పటివరకు నిర్మాణ పనుల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం ఫస్ట్ ఉందని చెప్పారు. దసరా పండుగ లోపు కార్యాలయం అందుబాటులో …
Read More »గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్ నరసింహన్తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్నాళ్లు సహాయ సహాకారులు అందించినందుకు నరసింహన్కు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళసై సౌందరరాజన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణకు 9 ఏళ్ల 9 మాసాల పాటు నరసింహన్ గవర్నర్ గా కొనసాగారు. Hon'ble Chief Minister Sri K. Chandrashekar …
Read More »గవర్నర్ నరసింహన్కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
గవర్నర్ నరసింహన్ బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ను నియమించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అనేక సార్లు మిమ్మల్ని కలిసే మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు రాష్ట్రానికి తండ్రి పాత్ర పోషించి, మార్గనిర్దేశం చేసింనందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించగల సమర్థుడాయన అంటూ …
Read More »మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం..మంత్రి అల్లోల
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, గోమయ వినాయకులనే ప్రతిష్ఠించి, పూజించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐకే ఆర్ పౌండేషన్ ట్రస్ట్, క్లిమామ్ గోశాల ఆద్వర్యంలో శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గోమయ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …
Read More »మౌనం వీడిన మౌని..!!
ఎప్పుడా ఎప్పుడా అని తన అభిమానులు ఎదిరిచూస్తున్న రోజు రానే వచ్చింది. చిరునవ్వులు పూయించడంతోనే ఇన్నాల్లు సరిపెట్టుకున్నతాను తన వాగ్దాటితో జనంతోని కరతాళ ధ్వనులను మోయించిండు…సంతన్నగా తన అభిమానులు పిలుచుకునే రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్. భవనాన్ని నిలవెట్టే పునాది రాయి బైటికి కనిపించదు. కానీ కనిపించే సందర్భం వచ్చింది. అన్నస్పూర్తిని అందిపుచ్చుకోని తెరవెనకనుంచి మౌనంగా పనులు చక్కదిద్దే తండ్రిచాటు బిడ్డ పచ్చదనం కోసం పరితపించిండు. తెలంగాణకు హరితహారం …
Read More »