Home / rameshbabu (page 1347)

rameshbabu

న్యూజీలాండ్ లో  వినూత్నంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ..!

 న్యూజీలాండ్ లో ఆ దేశ  టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం  తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం గ్రీష్మ కాసుగంటి రాష్ట్ర గీతం తో కార్యక్రమం ప్రారంభం అయ్యింది . ఈ కార్యక్రమానికి తెరాస న్యూ జీలాండ్ జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింగ రావు ఇనగంటి గారు అధ్యక్షత వహించారు . హానరరీ చైర్ పర్సన్ శ్రీ కళ్యాణ్ …

Read More »

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతికి గాయం..!

అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ఏదొక వార్తతో వైరల్ అవుతున్నారు డోనాల్డ్ ట్రంప్ .ఇటీవల ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ను కల్సిన సమయంలో ట్రంప్ ఏకంగా ఆయన భుజం మీద ఉన్న డాండ్రఫ్ ను తుడిచి వార్తల్లోకి ఎక్కారు . తాజాగా ఆయన జీ 7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు .ఈ సమావేశం సందర్బంగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ డోనాల్డ్ ట్రంప్ కి షేక్ …

Read More »

వ‌ర్త‌మాన రాజ‌కీయ సంద‌ర్భాన్ని చీల్చిచెండాడిన సినిమా”కాలా”..

బాక్సాఫీస్‌ వ‌ద్ద వంద‌ల కోట్లు కొల్ల‌గొట్ట‌డ‌మే టార్గెట్ అయిన‌పుడు సినిమా కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే. కానీ, అంత‌కు మించి సినిమా ఒక ఎడ్యుకేష‌న్‌గా తీయాల‌నుకుంటేనే స‌మ‌స్య‌. అస‌లు జ‌నాల‌కు ఎక్కుతుందా? ఇప్ప‌టి దాకా జ‌నాల‌కు ఎక్కిస్తున్న‌దంతా మంచేనా? సినిమా ప్లాట్‌కు సంబంధించిన ఈస్త‌టిక్స్ ఈ దేశంలో ఏనాడో డిసైడ్ అయ్యాయి క‌దా! వాటిని బ‌ద్ధ‌లు కొట్ట‌డ‌మంటే మాట‌లా? ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు తీసిన అనుభ‌వం కూడా లేని ఒక యువ‌కుడు …

Read More »

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి ..!

ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …

Read More »

ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..!

ఈ ఏడాది మలేషియా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మహిళల జట్టు ఓటమి పాలైంది .బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి నిర్ణిత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే సాధించింది . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..! కెప్టెన్ …

Read More »

ప్రధాని మోదీకి బిగ్ షాక్ .!

గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొంది ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేందర్ మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ నాలుగేళ్ల పాలనపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసినట్లు వార్తలు వస్తున్నాయి .ఈ సర్వేలో గత నాలుగేళ్ల మోదీ పాలనలో ఆర్థిక రంగం మెరుగుపడిందని 31.9 శాతం మంది అభిప్రాయపడితే ఆర్థిక రంగం దివాళా తీసిందని ఏకంగా నలభై శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంట . …

Read More »

300కోట్ల రూపాయల కోసం రూ. 6,764కోట్ల విలువ చేసే భూమి స్వాహా..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూకుంభ కోణాలు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న తాజాగా 300 కోట్ల పెట్టుబడి పెడితే 6764 కోట్ల భూమి అంటూ తెలుగు గేట్ వేలో ప్రముఖ జరలిస్టు,ఎడిటర్ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన కథనం మీకోసం ..ఇంత బంపర్ ఆఫర్ ఎవరైనా ఇస్తారా?. పొరపాటున కూడా ఇవ్వరు. ఎందుకంటే ఇది ఏ మాత్రం అర్థం లేని …

Read More »

చిరంజీవితో అనుపమ ..న్యూస్ వైరల్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న హోమ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .తాజాగా ఆమె మెగా కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ సరసన ప్రముఖ దర్శకుడు ఎ కరుణాకరన్ నేతృత్వంలో వస్తున్నా తేజ్ ఐ లవ్యూ అనే మూవీలో నటిస్తుంది . ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిన్న శనివారం జరిగింది.ఈ ఆడియో ఫంక్షన్ సందర్భంగా ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు .ఈ వేడుకలో నటి అనుమప …

Read More »

బాబు అవినీతిని తట్టుకోలేక అధికారులు ఉద్యోగాలకు గుడ్ బై ..!

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు గత నాలుగేళ్ళుగా రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ.బాబు అవినీతిపై ఏకంగా వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే విడుదల చేశారు.తాజాగా గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని చూడలేక నమస్కారం పెట్టి వెళిపొయిన అధికారులు, పారిశ్రామిక వేత్తలు. …

Read More »

జగన్ కు పిరికితనం, భయం ఎక్కువ -ఏపీ సీఎం చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుంది. తమపై వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి మరి తమపై దాడికి పంపుతుంది బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు .తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat