Home / rameshbabu (page 144)

rameshbabu

వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు పూర్తయిన వేళ వేణు శ్రీరామ్.. ఫ్యాన్స్కు కిక్కిచ్చే న్యూస్ ను చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతం 3 స్క్రిప్టులపై పనిచేస్తున్నా. అందులో వకీల్ సాబ్- 2 కూడా ఉంది. ఇది ప్రీక్వెల్ కంటే అద్భుతంగా …

Read More »

స్వీపర్ నుండి స్టార్ అయిన రింకూ సింగ్

గుజరాత్ తో  జరిగిన మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కొల్ కత్తా నైట్ రైడర్స్  బ్యాటర్ రింకూ సింగ్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కానీ క్రికెట్లోకి వచ్చే క్రమంలో అతడి ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకూ ఒకానొక దశలో స్వీపర్ గానూ పనిచేశాడు. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. 2018లో KKR తరఫున IPLలో అరంగేట్రం చేసిన అతడు …

Read More »

వివాదంపై CSK బౌలర్ తుషార్ క్లారిటీ

ముంబై ఇండియన్స్ ఆటగాడు  రోహిత్ శర్మ వికెట్ తీయడం ఈజీ. విరాట్ కోహ్లి, డెవిలియర్స్ కాదు’.. అని కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు  సీఎస్కే  బౌలర్ తుషార్ దేశ్ పాండే. ‘ఆ ముగ్గురినీ ఎంతో గౌరవిస్తా. వారిని వ్యాఖ్యలు చేయను. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఆపండి’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రోహిత్ వికెట్ పడగొట్టిన తుషార్.. ఈ …

Read More »

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో మాచ్ లో  అద్భుతంగా ఆడి 99* రన్స్ చేసిన పంజాబ్ ప్లేయర్ ..టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో టీమిండియా మాజీ కెప్టెన్.. ఆర్సీపీ కెప్టెన్ రన్ గన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశారు. కోహ్లి ఇప్పటివరకు 217 ఇన్నింగ్సుల్లో 50 సార్లు 50+ స్కోర్ చేయగా, ధావన్ 208 ఇన్నింగ్సుల్లోనే 51 …

Read More »

మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.

Read More »

వైరల్ అవుతోన్న ఎర్రోళ్ల శ్రీను చెప్పిన పారాచ్యూట్ కథ

ఆత్మీయ సమ్మేళనంలో పారాచ్యూట్‌ కథ జనం మనసును కదిలించింది. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల ఎట్ల ఆరాటపడుతున్నాయో కండ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించింది. బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ తన ప్రసంగంతో మెప్పించారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ల నైజాన్ని ‘ఒక విమానం… నాలుగు పారాచ్యూట్‌’ కథతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఆ కథ కమామిషు ఏమిటంటే …

Read More »

కష్టం రాష్ర్టానిది.. కాసులు కేంద్రానికి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగురోడ్డు (త్రిఫుల్‌ ఆర్‌)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేస్తున్నది. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు టోల్‌ట్యాక్స్‌ రూపంలో తాము రాబట్టుకొని, భూసేకరణ ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపాలని ఎత్తుగడ వేసింది. ఉల్టాచోర్‌ కోత్వాల్‌ కో డాంటే అనే చందంగా తప్పంతా …

Read More »

మాజీ మంత్రి జూపల్లి,మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌  పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్‌ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాలతో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.

Read More »

టీఎస్పీఎస్సీ నిర్వహించిన మరో పరీక్షపై హైకోర్టులో పిటిషన్

  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన  సీడీపీవో , గ్రేడ్ 1  సూపర్‌వైజర్   నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు  లో పిటిషన్   వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ  అధ్యక్షుడు బల్మూరి వెంకట్  , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. …

Read More »

రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు  జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో   రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌  రైలులోని బీ-5 బోగీ వద్ద పొగలు వచ్చాయి. దీంతో కావలి వద్ద 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే బ్రేక్‌ ఫెయిల్‌   కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరి రావు తెలిపారు. ఈ ఘటనలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat