ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ …
Read More »జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి మాజీ ఎంపీ ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే . ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట …
Read More »మరోసారి తానేమిటో నిరూపించుకున్న మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అప్పటి ఉద్యమం సమయంలో ..నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషిస్తూ ఇటు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మన్నలను పొందటమే కాకుండా మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల మన్నలను పొందుతున్నారు .ఈ నేపథ్యంలో గత మూడున్నర ఏండ్లుగా మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులను …
Read More »రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, …
Read More »ఎంఎస్ ధోని డబుల్ సెంచురీ …
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. నిన్న బుధవారం టీం ఇండియా -న్యూజిలాండ్ మధ్య పూణే లో జరిగిన రెండో వన్ డే మ్యాచులో మూడో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కివీస్ ఓపెనర్ గప్తిల్ వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్యాచ్తో సొంతగడ్డపై 200 క్యాచ్లను పట్టిన తొలి భారత వికెట్ కీపర్గా ధోనీ రికార్డు సృష్టించాడు.అయితే …
Read More »సింగపూర్ నెంబర్ వన్ -ఇండియా 75 ..ఎందుకు అలా ..?
తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పాస్పోర్టులకు గురించి వివరాలను అర్టన్ క్యాపిటల్సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్టు శక్తిమంత పాస్పోర్టుగా చరిత్ర సృష్టించింది .ఇతర దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అవకాశం, ఒక వేళ ఏదైనా అత్యవసర పనిమీద విదేశాలకు వెళితే అక్కడి విమానాశ్రయంలో జారీ చేసే వీసా ఆన్ అరైవల్… తదతర అంశాలను తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచంలో అత్యంత చిన్న దేశాల్లో ఒకటైన …
Read More »పీవీపీ ఇంట్లో విషాదం ..!
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ,అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పేరు గాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి ఇంట్లో విషాదం నెలకొంది. అయన తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఉదయం కిమ్స్ లో చేరిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు… రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు …
Read More »హాట్ లుక్స్ తో కైపు ఎక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బక్కపలచని భామ రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ మోస్ట్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న హీరోయిన్. ఇటు కైపు ఎక్కించే అందం అటు హృదయాలను కొల్లగొట్టే అభినయం రెండు కలగలిపి అమ్మడు చేస్తున్న సినిమాలు అదరగొడుతున్నాయి. దీంతో ఇండస్ట్రీలో స్టార్స్ తో అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు .. మూవీ ఫలితాలు ఎలా ఉన్నా వరుస స్టార్స్ సినిమాలు చేస్తున్న రకుల్ ఉమెన్ …
Read More »వైసీపీ శ్రేణులకు జగన్ ఝలక్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు …
Read More »టాలీవుడ్ లో హాల్ చల్-ఆ నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేసిన రామ్
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజాగా నటించిన మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’ .ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలకు కూడా సిద్ధమైంది .ఇలాంటి తరుణంలో హీరో రామ్ గురించి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది .అదే ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్లో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, రామ్ …
Read More »