భారతీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన అంబానీ కి చెందిన జియో నుంచి వస్తున్న తరుణంలో ఆ పోటిని తట్టుకోవడానికి ఎయిర్ టెల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ మొబైల్ ఐ ఫోన్ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అదే అతి తక్కువ డౌన్పేమెంట్కే ప్రీమియం స్మార్ట్ఫోన్లను అందించే ఉద్దేశంతో ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఈ క్రమంలో యాపిల్ ఐఫోన్ 7, …
Read More »నలుగుర్ని కొడుతూ మరోసారి వార్తల్లోకి బాలయ్య ..?
టాలీవుడ్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అలాంటి ఇలాంటి వార్తతో కాదు ఏకంగా స్టేజీ మీద ఫైట్ చేసిన సంఘటనతో .అసలు విషయానికి వస్తే బాలయ్య బాలకృష్ణ ఒక స్టేజీ మీద కొందరు ఫైటర్లతో ఫైట్ చేశాడు. తమిళనాడు రాష్ట్ర రాజధాని మహానగరం చెన్నైలో జరిగిన స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ 50వ వార్షికోత్సవం ఈ మరపురాని దృశ్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా …
Read More »చంద్రబాబుకు కోపం వచ్చింది ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .ఈసారి ఏకంగా మంత్రి నారాయణ మీద .అసలు విషయానికి వస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి నారాయణకు పలు చైతన్య ,నారాయణ కళాశాలలు ఉన్న సంగతి తెల్సిందే .అయితే గత కొద్ది రోజులుగా మంత్రి నారాయణకు చెందిన కళాశాలలో పలువురు విద్యార్ధిని విద్యార్ధులు పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ …
Read More »ఆ యువహీరో కోసం ఏమైనా చేస్తా అంటున్న హాట్ యాంకర్ ..
అనసూయ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రముఖ తెలుగు ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమై “జబర్దస్త్ “.అంతగా ఒకవైపు ఆమె తన యాంకరింగ్ తో మరో వైపు అప్పుడప్పుడు అందాలను అరబొస్తూ అందరి మదిని దోచుకుంది అమ్మడు .ఆ మధ్య టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మరదల పాత్రలో మెప్పించగ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అమ్మడు నటించింది . తాజాగా …
Read More »లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు ..
ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ లైంగిక వేదింపులు .క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి హీరోయిన్ వరకు తమను వాళ్ళు అప్పుడు లైంగికంగా వేదించారు ..వీళ్ళు ఇప్పుడు వేధించారు అని ఆ మీడియా ఈ మీడియా అని చూడకుండా మాట్లాడుతూనే ఉన్నారు .మరికొంతమంది అయితే ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత హార్వే వైన్స్టైన్ పలువుర్ని లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలు …
Read More »దేశ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మంత్రి కేటీఆర్….
ఓ మంచి సంప్రదాయాన్ని పాటిస్తూ.. తోటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. మంత్రి కేటీఆర్. తన వరంగల్ పర్యటనకు ఒకరోజు ముందు.. కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకు స్వాగతం చెబుతూ వరంగల్ లో భారీగా వెలసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి.. వాటిని ఏర్పాటు చేసిన వారికి జరిమానా విధించాలంటూ ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించడం సంచలనంగా మారింది. ఇంకెవరికో …
Read More »పిర్యాదు చేయడానికెళ్ళిన యువకుడికి పోలీసులు సడెన్ సర్ ప్రైజ్….
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓయువకుడికి అనుకోని సర్ప్రైజ్ ఎదురైంది.ముంబయికి చెందిన అనీశ్ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు …
Read More »ఏపీలో దారుణం -ఒకేరోజు 15మంది డెంగ్యూ విషజ్వరాలతో మృతి ..
ఏపీ పిలో కొన్ని జిల్లాలలో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న తీరుపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది . ఒక్క శుక్రవారం రోజే మూడు జిల్లాలలో పదిహేను మంది డెంగ్యూవిషజ్వరాలతో చనిపోయారని ఆ పత్రిక తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది మంది మరణించగా, ప్రకాశం ,గుంటూరు జిల్లాలోని పల్నాడులలో కూడా మరణాలు సంభవించాయని ఆ కథనం వివరించింది.నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ వ్యాది …
Read More »మంత్రి నారాయణ కళాశాలో దారుణం ..లేఖ పెట్టి మరి విద్యార్ధిని అదృశ్యం ..
ఏపీలో మరో దారుణం జరిగింది ..రాష్ట్ర మంత్రి అయిన నారాయణకు చెందినా నారాయణ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్దిని అదృశ్యమవడం ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తుంది . అంతే కాదు ఏకంగా మంత్రి నారాయణ విద్యాసంస్థలను మూసేయండి అని లేఖ పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో చదువుతున్న సాయి …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ..
2014 ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రాల్లో అటు పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వందేళ్ళకు పైగా చరిత్ర కల్గి ఉన్న కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది .మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు . కేంద్ర మాజీ మంత్రి …
Read More »