ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు లేటెస్ట్ గా విలన్ క్యారెక్టర్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు .ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కులం గురించి నటుడు జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగపతి బాబు కులం గురించి మాట్లాడుతూ “తనవద్దకు కొంతమంది వచ్చి …
Read More »టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్టకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది యువతి, యువకులు ఈ రోజు స్థానిక మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో టి.ఆర్.ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు మాట్లాడుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వ పనితీరు చూసి అందరూ ఆకర్షితులు అవుతున్నరని,అన్ని వర్గాల …
Read More »ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు శ్రీరామ్ సాగర్కు వరద ఉధృతి పెరిగింది. ఇన్ఫ్లో 42,800 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 8862 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1078.60 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 48.698 టీఎంసీలు. …
Read More »సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ పోస్టర్ అదుర్స్ ..
మెగా కుటుంబానికి చెందిన యువహీరో సుప్రీమ్ స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ నేడు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ నటిస్తోన్న లేటెస్ట్ కొత్త చిత్రం పోస్టర్ను విడుదల చేశారు. ‘జవాన్’ చిత్రం తర్వాత సాయిధరమ్.. వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సాయిధరమ్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం తొలి …
Read More »సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న నివేదా థామస్ ట్వీట్ ..
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో నటించగా ప్రముఖ హీరో కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన “జై లవకుశ “మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది నివేదా థామస్ .అయితే ఈ రోజు ఈ అమ్మడు పుట్టిన రోజు అని అభిమానులు ఉదయం నుండి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు . ఈ విషయం మీద ఈ ముద్దుగుమ్మ క్లారీటీ ఇచ్చింది …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు వేదాంతం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వేదాంతం మాట్లాడారు .ఈ సారి సంస్కారం గురించి .ఏకంగా పిల్లల గురించి ..వారికి ఏమి చేయాలి .ఏమి నేర్పాలి .సంస్కారం నేర్పాలి అంటూ ఆయన పెద్ద లెక్చరర్ ఇచ్చారు .ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమంసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో …
Read More »సీఎం కేసీఆర్ పై స్టార్ హీరోయిన్ ప్రశంసల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా అమలు చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్నలను పొందటమే కాకుండా రాష్ట్రాల సరిహద్దులను దాటి దేశ వ్యాప్తంగా పలువురి ప్రశంసలను అందుకుంటున్న సంగతి తెలిసిందే .తాజాగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు …
Read More »మంత్రి కేటీఆర్ చెప్పిన “ఆ ఫార్ములా”ను పాటిస్తే యువత జీవితం బంగారుమయం ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటనలో భాగంగా నిన్న నిట్లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించి ..తదనంతరం ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు.ఈ సందర్భంగా నిట్ విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ మనం ముందుకుపోతున్న కొద్ది మన జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలేదని …
Read More »నాకుంది ..నాయిష్టం అంటున్న రష్మీ ..
రష్మీ గౌతమ్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో వచ్చే జబర్దస్తు కార్యక్రమంలో యాంకర్ అని .ఆ కార్యక్రమం ఇంతగా హిట్ కావడానికి రష్మీ ఒక కారణం అని ఆ ప్రోగ్రాం చూసే వారు ఎవరైనా ఒప్పుకుంటారు .ఆ కార్యక్రమం స్టార్టింగ్ దగ్గర నుండి తన అందాలను చూపిస్తూ ఇది కామెడీ ప్రోగ్రమా ..అందాలు ఆరోబోత కార్యక్రమమా అనే విధంగా రష్మీ గౌతమ్ యాంకరింగ్ …
Read More »దానికి కూడా సిద్ధమే అంటూ ప్రగ్యా జైస్వాల్ నిర్మాతలకు ఓపెన్ ఆఫర్ ..
మెగా కుటుంబం నుండి వచ్చిన మరో హీరో మెగాస్టార్ చిరంజీవి సోదరుడు అయిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్ ) దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో ట్రెండ్ గా కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న క్యూట్ అందాల రాక్షసి ప్రగ్యా జైస్వాల్.అయితే అమ్మడు తాజాగా నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది . ఇటు అందం అటు అభినయం రెండు …
Read More »