పైనాపిల్ మిల్క్షేక్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం .. కావల్సినవి: తాజా అనాస పండు రసం – రెండు కప్పులు, దాల్చినచెక్క పొడి – అర చెంచా, తేనె – రెండు టేబుల్స్పూన్లు, చల్లటి పాలు – అరకప్పు, చల్లటి పెరుగు – కప్పు. తయారీ: ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అనాసపండు రసం, దాల్చినచెక్క పొడి కలిపి గ్లాసుల్లోకి తీసుకుంటే చాలు.
Read More »ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ ..
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుటుంబ పాలన అని విమర్శించడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యుత్, నీరు అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు మంత్రి తలసాని. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 గంటల విద్యుత్ అందించిన ఘనత ప్రభుత్వానిది అని …
Read More »సింగూరు ప్రాజెక్టులో లభ్యమైన యువతి మృతదేహం..
సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో నిన్న శనివారం ఒక ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే.తాజాగా ఈ రోజు ఆదివారం ఒక యువతి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్నగర్కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన శరీన్ బేగం(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నిన్న శనివారం వీరిద్దరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సింగూర్ ప్రాజెక్టుకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం …
Read More »నివేదా థామస్ తో ప్రత్యేక ఇంటర్వూ..
తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వూ మీకోసం .. * జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..? అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్ …
Read More »పుట్టిన ఊరికి వెళ్ళిన ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను పుట్టిన ఊరు వాద్నగర్ను ఆదివారం సందర్శించారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత తన స్వస్థలాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన మనసు భావోద్వేగంతో ఉత్తేజితమైంది. తాను పుట్టిన గడ్డకు మోకరిల్లి నమస్కరించారు. నేలపైనున్న కాస్త మట్టిని తీసుకుని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. ఆయన ఇదే గ్రామంలో చదువుకున్నారు.
Read More »అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి “స్టార్ హీరో రూమ్”కి వెళ్ళిన కంగనా .ఆతర్వాత ఏమైందంటే ..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అర్ధరాత్రి ఫుల్ గా త్రాగి ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి వెళ్ళింది అంట .ఈ విషయం గురించి ఆ స్టార్ హీరోనే చెప్పారు .ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తోన్న స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం మరింత రాజుకుంది .ఈ క్రమంలో హీరోయిన్ కంగన తనపై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఆయన తొలిసారి ప్రముఖ యాంకర్ అర్నబ్ …
Read More »విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల అయిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడం ఆ పార్టీకి ఆనందదాయకమే.ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించి , మొత్తం ఎన్నికలకు విశేష ప్రాధాన్యం తెచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి సింగరేణి కార్మికులను …
Read More »బాబు సంచలన నిర్ణయం -ఆ 70 మంది ఔట్ ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే …
Read More »స్పైడర్ కు తగ్గని కలెక్షన్ల వర్షం ..రికార్డ్లను బ్రేక్ చేస్తోన్న మహేష్ మూవీ ..
ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేశ్బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి అని చిత్రం యూనిట్ ప్రకటించాయి . మొదటిగా ఈ మూవీ కి బాగోలేదని టాక్ వచ్చిన కానీ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. అందాల రాక్షసి రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్గా, ప్రముఖ దర్శకుడు ఎస్జే సూర్య, ప్రేమిస్తే భరత్, విలన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ …
Read More »స్వీటీ కి “అనుష్క “అని పేరు పెట్టింది ఎవరో తెలుసా ..?
అనుష్క శెట్టి అసలు సొంత పేరు స్వీటీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి స్వీటీ మాట్లాడుతూ నేను పుట్టగానే మా పిన్ని నాకు ‘స్వీటీ’ అనే పేరు పెట్టింది. మా అమ్మానాన్నలు సాయిబాబా భక్తులు. మా ఇద్దరు సోదరులకు ‘సాయి’ అనే పేరు కలిసొచ్చేలా పెట్టారు. నాక్కూడా అలాగే నామకరణం చేయాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దాంతో స్కూల్ రిజిస్టర్లలోనూ …
Read More »