Home / rameshbabu (page 178)

rameshbabu

ఓటమి పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు

బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా …

Read More »

మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా  రెండో ఇన్సింగ్స్  లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …

Read More »

మోదీ సర్కారుపై మంత్రి తలసాని ఆగ్రహాం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు  పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ  వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో …

Read More »

సత్తుపల్లి పట్టణంలో రేపు ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ ధర్న

కేంద్రం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గౌరవ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 9 గంటలకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి బొమ్మ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి టౌన్, రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. సత్తుపల్లి టౌన్ లోని ప్రతి …

Read More »

కుత్బుల్లాపూర్ డివిజన్ లోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 10వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు మాణిక్య నగర్ మీదుగా పాదయాత్ర చేస్తూ.. మధు సుదన్ రెడ్డి నగర్, ద్వారక నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులను మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. వాటిని త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ …

Read More »

బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ

బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు  అన్నారు. నిండా ముంచిన బీజేపీని   ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ  ప్రభుత్వం మోం చేసిందదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర   పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో …

Read More »

గండి మైసమ్మ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నేతృత్వంలో భారీ నిరసన…

గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ శాసనమండలి విప్,మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారితో ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ గారు,NMC గౌరవ ప్రజాప్రతినిధులు,నియోజిక వర్గ గౌరవ ప్రజాప్రతినిధులతో గండి మైసమ్మ చౌరస్తా వద్ద భారీ సంఖ్యలో …

Read More »

హీరోలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ

ప్రముఖ సినీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోలకు క్షమాపణ చెప్పారు. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో .. మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర, సుధీప్ లు ప్రధాన పాత్రలుగా నటించిన కబ్జా మూవీ ఆడియో ఫంక్షన్ వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat