Home / rameshbabu (page 236)

rameshbabu

ఫ్రాన్స్‌ అధ్యక్షుడుని చెప్పులతో కొట్టిన మహిళ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.అసలు వివరాల్లోకి వెళితే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. ఎక్కడికో వెళ్తున్నారు.అదే సమయంలో ఆలివ్‌ గ్రీన్‌ టీ షర్ట్‌ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్‌ చెంప పగులగొట్టింది. ఒక్కసారిగా దాడి జరుగుడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం

బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ట్విట్ట‌ర్ ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. 8 డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్ట‌ర్ నిలిపివేసిన విష‌యం …

Read More »

దేశంలో 294 కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా పాజిటీవ్ వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి4,41,32,915 మంది కోలుకుని ఇంటికి చేరారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 6,209కు తగ్గాయి. గత 24 గంటల్లో 5 మంది మృతి …

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఇండియాతో జ‌రుగుతున్న మూడ‌వ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్‌. వ‌ర్షం వ‌ల్ల టాస్‌ను అర‌గంట ఆల‌స్యంగా వేశారు. ఇండియా జ‌ట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. ఇక రెండ‌వ మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

Read More »

రానా తండ్రి కాబోతున్నాడా..?

టాలీవుడ్‌ కి చెందిన సీనియర్ హీరో.. స్టార్ హీరో..  భల్లాళదేవుడుగా విశ్వఖ్యాతి నొందిన  రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ దంపతులు తల్లిదండ్రులు బోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ జంట షేర్‌ చేసిన కొన్ని ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించడంతో రూమర్స్‌ మెదలయ్యాయి. ఈ వార్తలపై ఇప్పటికే మిహీకా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానాకు …

Read More »

యశోద వసూళ్లు ఎంత అంటే..?

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై  శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాతగా హారీష్ నారాయణ, హారీ  శంకర్ దర్శకత్వం వహించగా ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించగా వరలక్ష్మి శరత్‌ కుమార్ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో..   స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం యశోద  . ఈ మూవీ  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 11న ప్రేక్షకుల …

Read More »

మంత్రి కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత

అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తాజ్ డెక్కన్‌ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా తెలంగాణ

 తెలంగాణను సీఎం కేసీఆర్‌ దేశానికి దిక్సూచిగా, మోడల్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat