తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకొన్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సీఎం కేసీఆర్ …
Read More »ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు ఝలక్
తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఝలక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు.. కాగా బూర నర్సయ్య మునుగోడు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఉపఎన్నిక సందర్భంగా ఒక్కసారి కూడా తమతో సంప్రదించలేదని …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒక బ్రాండ్. తాను తీసే సినిమాల్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు పూరి. అతి తక్కువ సమయంలో క్వాలిటీ సినిమా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడు. ఇండస్ట్రీ హిట్లు అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే పూరికి వరుసగా ఫ్లాపులున్న ఆయన్ని అభిమానించేవారు మాత్రం అతని బ్రాండ్ వాల్యూ ఏ మాత్రం తగ్గదంటారు. ‘లైగర్’తో పరాజయాన్ని తర్వాత …
Read More »84 మంది కొత్త నటీనటులతో ‘హసీనా’
నవీన్ ఇరగాని దర్శకత్వంలో ఎస్.రాజశేఖరరెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రియాంక డే టైటిల్ పాత్రను పోషించిన చిత్రం ‘హసీనా’. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో మొదలైంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ను హీరో అడవి శేష్ రిలీజ్ చేసి ‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం. 84 మంది కొత్త నటీనటులతో …
Read More »గుజరాత్ రాష్ట్రానికి అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదా..?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే గుజరాత్కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు …
Read More »టైంకి తినకపోతే లావైపోతారా..?
ప్రస్తుత అధునీక బిజీబిజీ జీవన గమనంలో సమయానికి కాస్త తిండి.. సరిపడా నిద్ర పోని వారిని చాలా మందిని మనం చూస్తున్నాము. ఇలా చేయడం వలన ఎన్నో అనారోగ్య కారణాలకు గురవుతుంది. అయితే సమయానికి తింటేనే ఆరోగ్యంగా ఉంటామని ఇటు మన పెద్దలు.. వైద్యులు నిత్యం చెప్పే మంచి మాట. అంతే కాకుండా రాత్రిపూట త్వరగా తిని కంటినిండా హాయిగా నిద్రపోవాలని కూడా సూచిస్తారు. కానీ ఈ విషయాన్ని చాలా …
Read More »ఏపీలో గ్యాంగ్రేప్ కలకలం
ఏపీలో కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్రేప్ కలకలం రేపుతుంది.జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »కూసుకుంట్లకు మద్దతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్న ఇద్దరు ఎంపీలు..?
జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహుల్గాంధీ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం లో కొనసాగుతున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ నుంచి జంప్ అవుతారని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కల్లోలం రేపాయి. ఈ …
Read More »మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ క్రమంలో రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పరోక్షంగా మద్దతిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న …
Read More »