ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.ఆయన అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్కన్ సుమన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” ఈ దేశానికి పట్టిన శని ప్రధాని మోదీ అని విమర్శించారు. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ వేషం వేస్తారని ఎద్దేవా …
Read More »కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న ఈశాన్య మహేశ్వరి అందాలు
F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్
యాపిల్ ఐఫోన్ను సొంతంచేసుకునేందుకు ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఒక ఆకర్షణీయమైన ఆఫర్ ప్రకటించింది.యాపిల్ లేటెస్ట్ ఫోన్ ఐఫోన్ 12 మిని పై భారీ తగ్గింపును ప్రకటించింది. తాజా డిస్కౌంట్లో భాగంగా ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్ను 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకే సొంతం చేసు కోవచ్చు. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ కలిపి ఈ తగ్గింపును …
Read More »రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున దామోదర్రావు, పార్థసారధి నామినేషన్
రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం …
Read More »బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
బిగ్బాస్ తెలుగు ఓటీటీ విన్నర్గా బిందు మాధవి నిలిచిన సంగతి విధితమే.. ఈ షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్ ప్రైజ్మనీ అరకోటి. కానీ గ్రాండ్ ఫినాలే రోజు బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ షాక్
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …
Read More »దేశంలో మరోసారి కరోనా విజృంభణ
దేశంలో మరోసారి కరోనా కేసులు 2 వేలు దాటాయి. నిన్న మంగళవారం 1,675 మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర …
Read More »హద్దులు దాటిన హరిక అందాల ఆరబోత
కుత్బుల్లాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం వేణు గోపాలస్వామి ఆలయం వద్ద హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ …
Read More »