గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Read More »దావోస్ పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్పై ఆయన ప్రసంగించారు. ఏపీలో కరోనాను ఎదుర్కొన్న తీరును ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీలో నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ తర్వాత జగన్ వివిధ వ్యాపారవేత్తలతో భేటీకానున్నారు.
Read More »శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »మత్తెక్కిస్తున్న అవికా అందాలు
మరో మెగా చిత్రంలో సూర్య
సూర్య, టి.జె జ్ణానవేల్.వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జై భీమ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. గతేడాది నవంబర్లో నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రూ పాత్రలో సూర్య నటన ప్రశంసనీయం. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే ఈ కాంబో మరోసారి చేతులు కలుప నుంది. ఈ విషయాన్ని స్వయంగా …
Read More »బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న కల్యాణి ప్రియదర్శన్ అందాలు
కోర్టుకు హజరైన నారా లోకేష్ -ఎందుకంటే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. 2020లో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు …
Read More »అబ్బాయికి బట్టతల ఉందని అమ్మాయి….?
సహజంగా పెళ్లి కొడుకు నచ్చలేదనో.. కట్నం తక్కువైందనో.. లేదా అబ్బాయి అందంగా లేడని పెళ్లి చూపులప్పుడే ఆ పెళ్లి ఆగిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఓ వధువు తాను చేసుకునే అబ్బాయికి బట్టతల ఉందని పెండ్లి మధ్యలో నుంచి వెళ్లిపోయింది. అబ్బాయి తనకు బట్టతల ఉందన్న విషయం అమ్మాయి కుటుంబసభ్యుల వద్ద దాచిపెట్టాడు. అయితే పెండ్లి మండపానికి వస్తుండగా, కండ్లు …
Read More »దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే 14,832 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ …
Read More »BJP కి ఈటల రాజేందర్ షాక్
గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు …
Read More »