Home / rameshbabu (page 632)

rameshbabu

పవన్ అభిమానులకు శుభవార్త

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలిసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయ‌క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.భీమ్లా …

Read More »

సాయంత్రం కేంద్ర‌మంత్రుల‌ను క‌ల‌వ‌నున్న సీఎం కేసీఆర్

ఢిల్లీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీని, రాత్రి 7 గంట‌ల‌కు కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ను సీఎం కేసీఆర్ క‌ల‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు స‌మ‌స్య‌ల‌ను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్ల‌నున్నారు. గ‌త గురువారం ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో తెలంగాణ భ‌వ‌న్‌కు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్.. …

Read More »

హైదరాబాద్‌.. తయారీ హబ్‌

తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే ముందంజలో ఉందని జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడించింది. భారతీయ సిలికాన్‌ వ్యాలీగా పిలిచే బెంగళూరు తర్వాత రెండో సిలికాన్‌ వ్యాలీగా హైదరాబాద్‌ నిలిచింది. ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా దేశంలోనే స్టార్టప్‌లకు హబ్‌గా హైదరాబాద్‌ ఎదిగింది. ఐటీ రంగంతోపాటు ఫార్మా, బయోటెక్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఈఎస్‌డీఎం, మెడికల్‌ డివైజెస్‌ రంగాలకు సంబంధించిన విభాగాల్లో మంచి పనితీరును …

Read More »

క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేశాం

 తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారిని కంట్రోల్ చేశామ‌ని, ప్ర‌స్తుతం వంద‌ల్లో మాత్ర‌మే కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో తెలంగాణ ముందు వ‌రుస‌లో ఉంద‌న్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ సెయింట్ థెరిస్సా హాస్పిట‌ల్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్‌తో పాటు 7 అంబులెన్స్‌ల‌ను మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రారంభించారు. ఆక్సిజ‌న్ ప్లాంట్‌, అంబులెన్స్‌ల‌ను మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ …

Read More »

దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్‌ వల్ల మరణించారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్‌ …

Read More »

వివాదంలో చెన్నై భామ

హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్‌ సంస్థ అధ్యక్షుడు దినేశ్‌ కట్టోర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. హరికేశ్వర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …

Read More »

మాజీ మంత్రి ఈటలకు యువకుడు అదిరిపోయే కౌంటర్

ఎవరు మూర్ఖులు ఈటెల.. పదవి పోయిందనే ప్రస్టేషన్ లో,గెలవలేననే ప్రస్టేషన్ లో,ఎన్నికలు వాయిదా పడ్డాయనే ప్రస్టేషన్ లో ప్రజల మనిషి మంత్రి హరీశ్ రావు గారిపై పిచ్చి కూతలు కూస్తున్న ఈటెలా..నా ప్రశ్నలకు సమాదానం చెప్తావా..? ఎవరు మూర్ఖులు ఈటెల..? పేద ప్రజల భూములు లాక్కొని వారి పొట్టగొట్టిన నువ్వు మూర్కుడవై.. పేద ప్రజల కోసం నిత్యం సేవ చేస్తున్న హరీశ్ రావును అంటున్నావా..? నియోజకవర్గంలో నమస్తే పెడితే కూడా …

Read More »

మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ గా సోహెల్

బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ త‌ర్వాత ప‌లువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం త‌న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ …

Read More »

విద్యతోనే అభివృద్ధి -మంత్రి హరీశ్‌ రావు

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్‌లైన్‌ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో విద్యకు అత్యంత …

Read More »

తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్

తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్‌లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్‌కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat