బ్లూ టీ ఎప్పుడైన తాగారా.? అసలు బ్లూటీ తాగితే లాభాలు ఏంటో తెలుసా..?. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా ఉత్సాహంగా ఉంటారు రోగనిరోధకశక్తి పెరుగుతుంది చర్మం మృదువుగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది అధిక బరువు తగ్గుతారు
Read More »తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …
Read More »పుచ్చకాయ తింటే..?
పుచ్చకాయ చాలా హెల్తీ ఫుడ్. అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అయితే కేవలం పుచ్చకాయలే కాదు, వాటి గింజలు కూడా మనం తినొచ్చు. అవును చాలా హెల్తీ ఆ విత్తనాల తింటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి పుచ్చకాయ విత్తనాలను తింటే హైబీపీ తగ్గుతుంది. ఈ గింజలు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలు తినాలట. వీటిలో కంటి చూపు మెరుగుపరిచే ఔషధ …
Read More »రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ …
Read More »రోజూ సైకిల్ తొక్కితే
రోజూ సైకిల్ తొక్కితే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగిపోతుంది రోగనిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి
Read More »సజ్జలతో లాభాలు ఎన్నో..?
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది వేసవిలో చెమటకాయలు రాకుండా అడ్డుకుంటుంది. అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు ఒక గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది ఫొలేట్, నియాసిన్, విటమిన్ E లభిస్తుంది
Read More »కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »మాస్కు లేని వారికి 1,000 జరిమానా
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని మహానగరం హైదరాబాద్ లో కరోనా విజృంభణతో ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే రూ. 1,000 జరిమానా విధిస్తోంది. మొక్కుబడిగా సగం మాస్కు ధరించినా జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మాస్కు ముక్కు, నోటిని కవర్ చేసే విధంగా కాకుండా కేవలం నోటికి లేదా గదవ దగ్గర మాత్రమే ధరించినా మాస్కు లేని వారిగానే పరిగణిస్తారు. వారు కూడా రూ. 1,000 …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 31,643 కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. అక్కడ కొత్తగా 31,643 కరోనా కేసులు, 102 మరణాలు నమోదయ్యాయి దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518కు, మరణాల సంఖ్య కు చేరింది. అలాగే ముంబై ఒక్క చోటే 5,890 కరోనా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కొత్తగా 31,325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసులు 8,96,917కు చేరాయి. మహమ్మారి కారణంగా మరో ఐదుగురు మరణించారు. కాగా మొత్తం మరణాల సంఖ్య 7,210కు చేరింది. తాజాగా 282 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో వ్యాధి జయించినవారి సంఖ్య కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »