ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. తన లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఫేస్బుక్లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ తన రెండో పెళ్లికి సంబంధించిన కారణాలు …
Read More »రొమాన్స్ చేయడం మర్చిపోయా-తమన్నా
‘యాక్షన్ సినిమాలు, వెబ్సిరీస్లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్స్టోరీ చేసి చాలా కాలమైంది. రొమాన్స్ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్, మేఘా ఆకాష్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్ ప్రభావిత పరిస్థితుల్లో …
Read More »హారికకు కిస్ పెట్టిన సోహైల్
గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్లో రాజుగా సోహైల్ పదవీ సమయం ముగియడంతో ఆ బాద్యతను అభిజీత్కు ఇచ్చాడు. మనోడు పెద్దగా ఎంటర్టైన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక మోనాల్ పాటకు సోహైల్, అరియానా రొమాంటిక్గా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జరిగింది. …
Read More »కృతిసనన్కు కరోనా
బాలీవుడ్లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్ని సోషల్ మీడియాలో …
Read More »పదో తరగతి విద్యార్థులకు శుభవార్త
కొవిడ్ నేపథ్యంలో పదో తరగతిలో ఇప్పటికే 70 శాతం మేరకే సిలబస్ను ఆన్లైన్లో బోధిస్తున్న పాఠశాలలు మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి. ఇక పరీక్షలను కూడా కుదించి, అవి రాసే సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నది. ఆన్లైన్/డిజిటల్ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున, …
Read More »తెలంగాణలో జోరుగా భారత్బంద్
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్కు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్బంద్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్టీసీ బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు. ఉమ్మడి నల్గొండ రైతుల సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ …
Read More »సింగర్ సునీత నిశ్చితార్థ కార్యక్రమం.. ఎవరితో..!
ప్రముఖ గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సమక్షంలో ఇంట్లోనే సింపుల్గా నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా 19 …
Read More »ప్రధాని మోదీకి షాక్
ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »బికినీలో రెచ్చిపోయిన మధురిమ
స్టార్ హీరోయిన్లు నుంచి.. ఫేడవుట్ అయిన హీరోయిన్ల వరకు ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడిక్కిస్తున్నారు. ఇక విహారయాత్ర అంటూ.. మాల్దీవుల్లో హీరోయిన్లు ఇస్తున్న భంగిమలైతే.. కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక తెలుగులో మధురిమ పేరుతో కొన్ని సినిమాలలో నటించిన నటి మధురిమ.. ఆ తర్వాత నైరా బెనర్జీ అంటూ పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పేరు మార్చుకున్నా కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదనే చెప్పుకోవాలి. …
Read More »భారత్ బంద్ లో పాల్గొనండి -మంత్రి తలసాని పిలుపు
రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే బంద్కు …
Read More »