దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని నెలలుగా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్గా ఎన్సీబీ చేతికి చిక్కింది. ‘సంవాదన్ …
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఏపీలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 2,997 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 80,7,023కి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చేరింది. 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 6,587 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని …
Read More »మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు. …
Read More »కరోనా టైంలో కూడా ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీల్లో చాలా మంది ఫేవరెట్ టూరిజం డిస్టినేషన్ గా గోవాను ఎంచుకుంటునున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల నటీనటులు రిలాక్స్ అయ్యేందుకు గోవా వెళ్తున్నారు. టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ గోవా ట్రిప్ కు వెళ్లింది. గోవా లొకేషన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసింది. ఎరుపు …
Read More »హృతిక్ ఇంటి విలువ ఎంతో తెలుసా…?
ట్ డ్యూప్లెక్స్ పెంట్ హౌజ్ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్ ఇన్ ది ఎయిర్ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి …
Read More »మత్తెక్కిస్తున్న రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రాఖీఖన్నా కెరీర్లో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో సాయి శిరీష ప్రభావతిగా నటించగా, ఈ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ‘ప్రతిరోజూ పండగే’లో టిక్టాక్ స్టార్ ఏంజెల్ ఆర్నా పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన రాశీ.. ప్రస్తుతం కోలీవుడ్లో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రతి పాత్రలోనూ కాస్త హాస్యాన్ని …
Read More »మధుర వైన్స్ మూవీ రివ్యూ & రేటింగ్
ఆర్.కె.సినీ టాకీస్,ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో జయ కిషోర్ బండి దర్శకత్వం లో రాజేష్ కొండెపు ,సృజన్ యారబోలు సంయుక్తంగా కలసి నిర్మించిన చిత్రం “మధుర వైన్స్”. ఈ చిత్రం అక్టోబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి. కథ కాలేజీ డేస్ …
Read More »దుబ్బాకలో బీజేపీ తరపున పవన్ ప్రచారం
నవంబర్ మూడో తారీఖున జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్రావుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేసే అంశంపై ఆ రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. పవన్ ప్రచారానికి వస్తే, తమకు మరింత అనుకూలిస్తుందని దుబ్బాక సెగ్మెంటు బీజేపీ నాయకులు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి …
Read More »‘ఎఫ్ 2’ చిత్రానికి జాతీయ అవార్డు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్, వరుణ్తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ (‘ఎఫ్ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్ రావిపూడి …
Read More »1978లోనే చరిత్ర సృష్టించిన నాయిని
నాయిని నర్సింహారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నాయిని.. టంగుటూరి అంజయ్యను ఓడించారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నాయిని.. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 1975లో ఎమర్జెన్సీ సమయంలో సోషలిస్టు పార్టీ నాయకులందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. నాయినితో పాటు పలువురిని 18 నెలల పాటు చంచల్గూడ జైల్లో పెట్టారు. ఆ …
Read More »