ఏపీ అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ సభ్యులు,మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ బ్రెయిన్ స్ట్రోక్ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో పిల్లి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంపీ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం …
Read More »తల్లి కాబోతున్న హీరోయిన్ అనిత
హీరోయిన్ అనిత అంటే నువ్వు నేను మూవీ వెంటనే గుర్తుకు వస్తుంది. దక్షిణాది సహా ఉత్తరాదిన కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న అనిత, కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా నటనకు దూరంగా ఉన్న అనిత, సోషల్ మీడియా ద్వారా తాను త్వరలోనే తల్లిని కాబోతున్నానంటూ తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. రోహిత్తో ప్రేమ నుండి ప్రెగ్నెన్సీ వరకు ఉన్న ప్రయాణాన్ని ఓ వీడియోగా చిత్రీకరించి …
Read More »పెళ్ళి పై అందాల రాక్షసి రాశీఖన్నా సంచలన వ్యాఖ్యలు
అందాల రాక్షసి రాశీఖన్నా యాంబిషియస్ పర్సన్.. ఆమెకు ఆత్మ విశ్వాసమూ ఎక్కువే.. అందానికి ఆమె ఇచ్చే నిర్వచనం కూడా అదే! వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా కనిపించే ఆమె వృత్తి విషయంలో చాలా కఠినం… లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన రాశీఖన్నా ఆ సమయంలో ఏం చేశారు? కరోనా ఆమెకు ఏం నేర్పించింది? ఈ ఆసక్తికర విషయాలను ఆమె ABN ‘నవ్య’తో పంచుకున్నారు. రాశీఖన్నా ఎవరు? రాశీఖన్నా గురించి చెప్పడం చాలా కష్టం. …
Read More »స్వయంగా వివరాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
తన పేరిట ఉన్న వ్యవసాయేతర ఆస్తులను సీఎం కేసీఆర్.. నమోదు చేయించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్లో అప్లోడ్ చేశారు. అనంతరం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 1,717 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గత 24 గంటలుగా కరోనాతో ఐదుగురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,12,063కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1,222 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 25,713 యాక్టివ్ కేసులుండగా.. 1,85,128 మంది కరోనాను నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ తెలంగాణలో …
Read More »ఓటు హక్కుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. విజయ్ తన ఆటిట్యూడ్తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని, అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ …
Read More »అనుపమ మళ్లీ బిజీ బిజీ
`ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిన గుర్తింపు సంపాదించుకున్న అనుపమా పరమేశ్వరన్ తెలుగులో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. ఇటీవల తెలుగు తెరకు కాస్త దూరమైన అనుపమ మళ్లీ టాలీవుడ్లో సందడి చేయబోతోందట. వరుస సినిమాలతో బిజీ కాబోతోందట. తెలుగులో రెండు సినిమాలను అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లోనూ యువ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్నాడట. నిఖిల్ నటించనున్న `కార్తికేయ 2`, `18 …
Read More »యువకులే టీఆర్ఎస్ సైనికులు..
విశ్వసనీయత కలిగిన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు తెలపడంలో యువత ముందుంటారని.. అలాంటి వారు టీఆరెస్ పార్టీలో చేరడం శుభపరిణామం అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ , అదేవిధంగా రాయ్ పోల్ మండలం అనాజ్ పూర్, తిమ్మక్క పల్లి చెందిన బీజేపీ యువకులు పెద్ద సంఖ్యలో శనివారం టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి హరీష్ రావు గారు గులాబీ కండువలతో ఆహ్వానించారు. ఈ …
Read More »తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ మామునూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని …
Read More »వ్యవసాయాన్ని పండుగగా మార్చాం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజల పండుగలను నిర్వహిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ప్రభుత్వమే ప్రజలకు బట్టలు అందించిన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవని చెప్పారు. జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తన పరిపాలనాదక్షతతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొనేలా చేశారన్నారు. రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంటు, సాగునీరు అందిస్తూ వ్యవసాయాన్ని …
Read More »