ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నేత విద్యాసాగర్ రెడ్డి శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన విధ్యా సాగర్ రెడ్డి ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే …
Read More »ముదురుతున్న మెర్సల్ వివాదం.. కమల్ సంచలనం..!
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం మెర్సల్ డైలాగుల వివాదం ముదురుతోంది. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటికే తమిళ వైద్యులు బహిస్కరిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ సినిమాలోని డైలాగుల విషయంలో రాజకీయ నేతల నుండి స్పందనలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు డైలాగుల విషయంలో బీజేపీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ, డిజిటల్ ఇండియాలను ఈ సినిమాలో అవమానించారని, …
Read More »ఏపీలో దారుణం…. టీడీపీ నేత సొంత ఇంట్లోనే కన్న కూతుర్ని
జయదీపిక (20) హత్య కేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రే ఆమెను హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసినట్లుగా వారు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో అక్టోబర్ 16న అర్ధరాత్రి నందుల జయదీపిక తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ పరువు హత్య కేసులో అసలు నిందితుడు ఆ యువతి తండ్రి, రామచంద్రపురం టీడీపీ పట్టణ కమిటీ …
Read More »బాలక్రిష్ణతో నటించిన తరువాత నాకు అవకాశాలు లేవు…ఎందుకు నటించానా
ఇషా చావ్లా.. ఈ ఢిల్లీ బ్యూటీ 2011 సంవత్సరంలో ప్రేమ కావాలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాగా ఆడింది.. ఆ తరువాత అవకాశాలు ప్రారంభమయ్యాయి ఇషా చావ్లాకు. పూల రంగడు, శ్రీమన్నారాయన, మిస్టర్ పెళ్ళికొడుకు, జంప్ జిలాని, రంభ ఊర్వశి మేనక సినిమాల్లో నటించింది. మధ్యలో విరాట్ అనే కన్నడ సినిమాలోను నటించింది ఇషా చావ్లా. ఆ తరువాత ఇప్పటివరకు సినిమాల్లో అవకాశాలే …
Read More »కర్నూలు జిల్లా ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్వే …
Read More »వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించడం ..అభివృద్ధి అని మాట్లాడడం
మహానగరాన్ని కోల్పోవడమేకాక, మరెన్నో ఇబ్బందుల నడుమ జరిగిన రాష్ట్ర విభజన.. ఆంధ్రప్రదేశ్ను తీవ్రంగా నష్టపరిస్తే, అంతకంటే ఎక్కువగా, గడిచిన మూడున్నరేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ పరిపాలనను చూస్తే భయమేస్తోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక టీడీపీలో చేరలేదు మద్దతిస్తున్నానని బుట్టా రేణుక చెబుతోంది. …
Read More »హైదరాబాద్ హోటల్లో పేకాట.. వ్యభిచారంలో ..టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు…
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో పేకాట దందా కొనసాగింది. ఈ నక్షత్ర హోటల్లో ఏకంగా 15 గదులను బుక్ చేసి పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున పక్కా సమాచారంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 38 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.23 లక్షల నగదు, …
Read More »అమీర్ కూతురు షేమ్ లెస్ సెల్ఫీలు.. జనాలు మాత్రం..?
రంగుల ప్రపంచంలో కాంట్రవర్సిటీలు లేనిదే వేషాలు వచ్చేటట్లు లేవు. ఈ విషయం ఇప్పుడు చాలా మంది నటీనటులు నమ్ముతున్నారు. జనాల నోళ్లలో పదే పదే నలిగే వారికి ఉన్న క్రేజ్ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకుందామనుకుంటారు. అందుకే ముందుగా జనాల నోళ్లలో మంచికో.. చెడుకో నలగాదల్సిందే. ఇప్పుడు దంగల్ నటి ఫాతిమా సనా షేక్ అదే చేస్తోంది. గత కొంతకాలంగా తనకు వార్నింగ్ లు, బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియా …
Read More »అర్జున్ రెడ్డి ఫేమ్ను క్యాష్ చేసుకునేనా..?
పెళ్లి చూపులు, అర్జున్రెడ్డి చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ.. మరో ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏ మంత్రం వేసావె. గోలిసోడా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది. ఇక ఫస్ట్లుక్లో విజయ్ పడుకుని దీనంగా ఆలోచించడం సినిమాపై ఆసక్తిని …
Read More »ఆ ముగ్గురు యాంకర్లు వల్లే..!
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో స్త్రీలపై చలపతిరావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. చలపతిరావు చేసిన కామెంట్లతో యాంకర్ రవి కూడా ఇరుకున పడ్డారు. ఆనాటి వేడుకలో హోస్ట్గా వ్యవహరించిన యాంకర్ రవి ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ, సూపర్ సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. వారిద్దరిపై మహిళా సంఘాలు కేసులు కూడా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో …
Read More »