ఏపీకు చెందిన ఓ విద్యార్థితోపాటు అతడితో ఉన్న ఓ మహిళా టీచర్ను రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్లోని భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూలులో సోషల్ టీచర్గా ఉన్న ఓ మహిళ(27), అదే స్కూల్లో 9వ తరగతి చదువుకుంటున్న ఓ విద్యార్థి కొద్దిరోజుల క్రితం కనిపించకుండాపోయారు. దీంతో ఆ విద్యార్థి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు.. రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. విద్యార్థి, …
Read More »బాలకృష్ణ తీరు పై రగిలిపోతున్న టీడీపీ నేతలు..!
సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేతలు కలవరపడుతూ తమలోని …
Read More »చైతన్యతో కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని.. సమంత ఏం చేసిందో తెలుసా..?
టాలీవుడ్ క్యూట్ లవ్ బర్డ్స్ అక్కినేని నాగ చైతన్య , సమంతలు మరి కొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హిందూ , క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగబోయే వీరి పెళ్ళికి గోవా వేదిక కానుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి పనులన్నీ పూర్తి కాగా , అతిధులు కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఎప్పుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే సమంత …
Read More »సాయిపల్లవి ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్
సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది హీరోయిన్లు తమ సహచర హీరోలతో ప్రేమలో పడిపోతుంటారు. కొంతమందైతే ఇష్టమైతే డేటింగ్ చేస్తూ ఆ తర్వాత విడిపోతుంటారు. ఇదంతా సినీపరిశ్రమలో మామూలే. అలాంటిదే ఇప్పుడు ‘ఫిదా’ ఫేమ్ సాయిపల్లవి చేస్తోంది. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సాయిపల్లవి ఇప్పుడు ఒకరి ప్రేమలో పడి అతనితో డేటింగ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు “ఓకే …
Read More »నాడు నిశ్ఛితార్థపు చీరపై చైతు ప్రేమ కథ.. మరి నేడు..!
తెలుగు చిత్రపరిశ్రమలో క్యూట్ లవర్స్గా చెప్పుకునే సమంత-నాగచైతన్య జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇంట పెళ్లంటే ఊరువాడంతా సంబరమే. ఆ పెళ్లి గురించే పదేపదే చర్చించుకుంటుంటారు.. ముచ్చటించుకుంటారు. వేడుక ఏ స్థాయిలో జరగనుంది.. ఖర్చు ఎంత.. అతిథులు ఎవరొస్తున్నారు.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్రెస్సింగ్ ఎలా ఉండబోతోంది.. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇక అప్పట్లో నిశ్చితార్థ వేడుకలో సమంత ధరించిన …
Read More »ఆళ్లగడ్డలో ఘోరం…
ఆళ్లగడ్డలో ఘోరం జరిగింది. పెద్దలను ఎదురించలేక ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ప్రియురాలు కానరానిలోకాలకు వెళ్లింది. ఇదంతా ఎక్కడో కాదు ప్రియుడితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్కు వెళుతున్న ఆమెను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. తమను ఎవరైనా అడ్డగిస్తారేమోననే భయంతో కారును వేగంగా నడుపుతున్నారు. ఆ వేగమే ఆమెతో పాటు మరొకరిని బలిగొంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం …
Read More »టాలీవుడ్ పై మరో బాంబ్.. అతని డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్..!
తెలుగు సినీ పరిశ్రమని కొన్ని నెలల క్రితం కుదిపేసిన డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలని విచారించిన తర్వాత కొద్దిగా సద్దుమణిగింది అనుకునే లోపే టాలీవుడ్పై మరో బాంబు పేలింది. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులకు విచారణలో భాగంగా బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చిన సినీ ప్రముఖుడి రిజల్ట్ ఇప్పుడు హట్టాపిక్గా మారింది. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో పాజిటివ్ అంటూ బాంబు పేలింది. అయితే సదరు విషయాన్ని …
Read More »ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువ అది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దాన్ని ముక్కలుగా వండుకుని తినేశారు. ఈ ఘటన ఇండోనేసియాలో జరిగింది. వివరాల్లోకెళితే.. నబబన్ అనే వ్యక్తికి శనివారం పామాయిల్ తోటలో ఈకొండచిలువ కంటపడింది. దాన్ని చంపడానికి యత్నించే క్రమంలో పాముఅతడిపై దాడి చేసింది. దాంతో అతడి కుడి …
Read More »ప్రభాస్తో సైనా నెహ్వాల్ ..ఎప్పుడు..ఎందుకు కలిసింది?
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రభాస్తో ఫొటో దిగారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సెట్ను సైనా, ఆమె తల్లిదండ్రులు సందర్శించారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘బాహుబలి’ వారితో ఫొటో దిగారు. ఈ ఫొటోను సైనా సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘బాహుబలి ప్రభాస్తో..’ అని ట్వీట్ చేశారు. ‘సాహో’ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. …
Read More »అమరావతిలో లీటరు గాడిద పాలు ఏంతో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర గ్రామాల్లో ఇప్పుడు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో లీటర్ గాడిద పాలను రూ.1000లకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన వడ్డీరాజుల కులస్తులు అమరావతి పరిసర గ్రామాల్లో తిరుగుతూ 50 మిల్లీలీటర్ల గాడిద పాలను రూ.50కు అమ్ముతున్నారు. గాడిదలను తమవెంట తీసుకెళ్లి అక్కడే పాలు పితికి ఇస్తున్నారు. సుమారు 40 పాడి గాడిదలను అమరావతి శివారులో ఉంచి ఉదయాన్నే వాటిని తీసుకుని గ్రామాల్లో …
Read More »