ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అమ్మ జగనా.. అంటూ మే 15న.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచురించింది. దీంతో జగన్పై తప్పుడు కథనం ప్రచురించినందుకు.. ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల …
Read More »డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్..!
డేరాబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి అతని దత్తపుత్రిక హనీప్రీత్, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది. ఆమెను ఎలాగైనా పొట్టుకోవాలని, పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆమె ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఎట్టకేలకు హనీప్రీత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పంచకుల పోలీస్ కమిషనర్ దృవీకరించారు. హనీప్రీత్ను అరెస్ట్ చేశామని, బుధవారం ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. గుర్మీత్ జైలుపాలైన తర్వాత నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆమెను ఓ …
Read More »మరోసారి వెండితెర పై దుమ్మురేపనున్న ఎమ్మెల్యే రోజా..!
తెలుగు సినీ ప్రపంచంలో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెరపై హీరోయిన్గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా. అయితే తాజాగా మరోసారి రోజా హీరోయిన్గా ఆర్.నారాయణమూర్తి త్వరలో ఒక సినిమాను తీస్తున్నారని …
Read More »భాగ్యనగరంలో మళ్ళీ దొరికారు.. ఈసారి..!
సోమవారం నాడు బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ నిర్వహకులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. హైద్రాబాద్ కర్మన్ఘట్కు చెందిన ప్రతిజ (28) మోహన్నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ …
Read More »జన్మలో ఆ ప్రముఖ హీరోతో నటించను.. రకుల్ ప్రీత్ సింగ్ సంచలనం..!
టాలీవుడ్లో అతితక్కువకాలంలోనే అగ్రతారగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలిసారి స్పైడర్ చిత్రంలో నటించింది. మురుగదాస్ దర్శకత్వ వహించిన స్పైడర్ సినిమా పైన రకుల్ భారీ అంచనాలనే పెట్టుకుంది. అయితే స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఆ చిత్రంలో రకుల్ తళుక్కున మెరిసి మళ్ళీ కనిపించకుండా పోయే పాత్రతో నటించింది. అందునా ఆమె చేసిన క్యారెక్టర్ …
Read More »బాలయ్య మళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్యకర్త డిప్ప పగిలింది..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …
Read More »బాహుబలి సిరీస్ తర్వాత ఆ సినిమాదేనా రికార్డు..!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జక్కన్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రాలు కలెక్షన్ల పరంగా కొత్త చరిత్రని సృష్టించాయి. టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న బాహుబలి చిత్రాలు తర్వాతి స్థానంలో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సినిమా నిలిచింది. దసరా కానుకగా విడుదల అయిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత …
Read More »మోదీ నాకంటే పెద్ద నటుడు.. ప్రకాశ్రాజ్ సంచలనం..!
దేశ ప్రధాని నరేద్ర మోడీపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ నాకంటే పెద్దనటుడని విమర్శించారు. బెంగుళూరు సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ డిమాండ్ చేశారు. ఈ హత్యపై ప్రధాని స్పందించకపోతే, తనకు ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డులను వెనక్కు ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాశ్రాజ్ గతంలోనూ గౌరీ లంకేష్ హత్యపై స్పందించిన సంగతి …
Read More »ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలమెంత.. తగ్గిందా.. పెరిగిందా..?
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జగన్కు ఎలాగైనా విజయాన్ని అందిచాలన్న పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే పీకే ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక సర్వే చేయించారని సమాచారం. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిందా.. లేక అలానే ఉందా.. వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత …
Read More »పవన్ ట్వీట్ తొలగింపు వెనుక అసలు నిజాలు..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 175 సీట్లలోనూ పోటీ చేస్తుందని జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్టు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే మరికాసేపటికే ఆ ట్వీట్ మాయమైంది. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజక వర్గాల అంశంలో జనసేన ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ తో రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళ్ళడంతో వెంటనే సదరు ట్వీట్ మటుమాయం అయ్యింది. దీంతో యధావిధిగా సోషల్ మీడియాకు …
Read More »