టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి మరో ఆయుధం రెడీ చేసుకొని వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ లో ఎన్ని అలజడులు సృష్టించాలని ప్రయత్నించినా తనకి ఎలాంటి అవకాసం ఇవ్వలేదు. దీంతో తట్టా, బుట్టా సద్దుకొని చెన్నై కి చెక్కేసింది. ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ త్రిష పై పడింది. అప్పట్లో త్రిష బాత్రూం వీడియో అంటూ …
Read More »ఉల్లిపాయ జ్యూస్ తో జుట్టును కాపాడుకోవడం ఎలా..?
ఈరోజుల్లో యావత్ యూత్ కు తలెత్తుతున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టురాలడం. ఈ జుట్టుకోసం అందరూ రకరకాల రసాయనాలు, షాంపూలు వాడుతూ డబ్బులు తగలేస్తారు. అంత ఖర్చు లేకుండా కూరగాయలతో జుట్టు ఊడకుండా చేయొచ్చు. ఇందులో ముఖ్యం ఉల్లిపాయలు విషయానికి వస్తే ఇందులో సల్ఫర్ ఎక్కువ శాతం ఉండడంతో జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. ఇవి చాలా రకాలుగా వాడొచ్చు..అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..! 1.ఉల్లి రసం మరియు …
Read More »వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లో మరో జంట…స్కెచ్ అదుర్స్ !
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొకరిని …
Read More »ఐదేళ్ల పాలనలో ఐదువేల ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు కూడా జగన్ ని విమర్శిస్తున్నారు
ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. …
Read More »టిక్ టాక్ లో అడుగుపెట్టిన మొదటి పార్టీ ఇదే..ఆయనకే ఇది సాధ్యం ?
అసదుద్దీన్ ఓవైసీ..ఈ పేరుకు ఇంట్రడక్షన్ తో పనిలేదు. ఎందుకంటే ఆ పేరు లో ఉన్న పవర్ అలాంటిది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ లో ఒక్కడు అనడంలో సందేహమే లేదు. తన స్పీచ్ మొదలైతే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా పరంగా ఈ పార్టీ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఎంఐఎం అంటే తెలియని వారు ఉండరు. కాని …
Read More »వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.. దుష్ప్రచారం చేయొద్దు
టాలీవుడ్ ప్రముఖ కమిడియన్ వేణు మాధన్ తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు.. తాజాగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. వేణు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గత కొనేళ్లుగా వేణు పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత …
Read More »కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో ప్రముఖనటుడు రజనీకాంత్ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …
Read More »అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంచలన నిర్ణయం… దసరాకు ఆఫర్లే కాదు, ఉద్యోగాలు కూడా..!
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. …
Read More »చంద్రబాబు క్రూరత్వం ఎల్లో మీడియా రూపంలో బయటపడిందా..?
తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో భేటి అయ్యిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితో పాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అయితే ఇక అసలు విషయానికి …
Read More »టార్గెట్ బన్నీ…ఒక్క ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే ఇదే పరిస్థితి..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా …
Read More »