Home / Blog List Layoutpage 189

Blog List Layout

హ్యాట్సాఫ్…ప్రతిభకు వైసీపీ నేత చేయూత.. పర్వతారోహణకై పేద యువకుడికి ఆర్థిక సాయం..!

వెనుకబడిన రాయలసీమలో ప్రతిభావంతులకు కొదువలేదు..ఎంతో మంది పేదరికం వల్ల తమ ప్రతిభకు ప్రోత్సాహం లేక వెనుకబడి పోతున్నారు. అయితే ప్రతిభావంతులైన నిరుపేద యువతను గుర్తించి..వారికి సాయం చేసి చేయూతనందించడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉంటారు. తాజాగా నిరుపేద ఔత్సాహిక పర్వతారోహకుడికి వైసీపీ నేత అమర్‌నాథ్ రెడ్డి ప్రోత్సాహం అందించారు. కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన పి. సురేష్‌ నాయక్ ఔత్సాహిక పర్వతారోహకుడు. ట్రెక్కింగ్‌లో అసాధారణ …

Read More »

క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన రోజా.. సీఎంపై ప్రసంశలు !

మహిళల్లో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేలా ప్రోగ్రాం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభం అన్నారు. మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు.     మాహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, …

Read More »

పవన్ కల్యాణ్ ఫ్యాన్ పాడె మోసిన మంత్రి పేర్నినాని, టీడీపీ నేత కొల్లు రవీంద్ర..!

సరిలేరు నీకెవ్వరు సినిమా ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓ మాట చెప్పారు.. రాజకీయం …శత్రుత్వాన్ని పెంచుతోంది. సినిమా పరిశ్రమ స్నేహాన్ని, ప్రేమను పెంచుతోంది అని..నిజమే..రాజకీయం ఎప్పుడూ శత్రువులను తయారు చేస్తుంది…సినిమా అభిమానం రాజకీయ శత్రువులను ఒక్క దగ్గరకు చేరుస్తుంది. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఘటనలో రాజకీయం వేరు..సినిమా అభిమానం వేరు అని నిరూపించారు..మంత్రి పేర్ని నాని. వైసీపీలో కీలక నేతగా, రాష్ట్రమంత్రిగా పేర్ని నాని తమ నాయకుడు …

Read More »

ఆ బండారం బయటపడితే ఎలాగు జైలుకే..అందుకేనా పిచ్చి కూతలు అన్నీ ?

మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటినుండి తెలుగు తమ్ముళ్ళు అస్సలు నిద్రపోవడం లేదు ఎందుకంటే రాష్ట్రానికి ఎదో జరుగుతాది అని కాదు కేవలం ఆ పార్టీ నాయకుల బండారాలు బయటపడకూడదనే వారి తాప్రతయం అంతా. మొత్తం వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ప్రజలు కూడా వారి మాటలను నమ్మకపోవడంతో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉన్నారు. చివరికి ఎలాగు మన మాటలు చెల్లవు అనుకోని పిచ్చి కూతలు కూస్తున్నారు. దీనిపై స్పందించిన …

Read More »

నేను మరో 15,20ఏళ్ళు బ్రతుకుతా..బాబు ఆందోళన దేనికో మరి !

అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేసారు. ఆయనకు ఆరోగ్యం అంతా బాగుంటే మరో 20 ఏళ్ళు కచ్చితంగా జీవిస్తానని. ఆ విషయం కోసం నేను ఎన్నడూ ఆలోచించలేదని, నా భాద అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలలోనే రాష్ట్రానికి ఆర్ధిక పతనం మొదలయిందని ఎద్దేవా చేసారు. అయితే దీనిపై కొందరు ఆయనకు …

Read More »

పసుపునీళ్లతో “పచ్చ” రాజకీయం… ఇట్స్ వెరీ దారుణం..తమ్ముళ్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్లకు ఉన్న అతి అంతా ఇంతా కాదు..తాము ఏదో సచ్చీలురు అయినట్లు, మహా నీతివంతులైనట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు.. ..ఎదుటోళ్లు దుర్మార్గులు, పాపాత్ములు అంటూ బురదజల్లుతుంటారు. తాము తప్పులు చేస్తూ…ఆ తప్పులు ఎదుటోళ్లు చేస్తున్నారంటూ బుకాయించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా…గత ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు లక్ష కోట్ల దొంగ, 11 సీబీఐ కేసులు, అంటూ నోరుపారేసుకున్న తెలుగు తమ్ముళ్లు..అదే తమ నాయకుడు చంద్రబాబు మావాళ్లు బ్రీఫ్డ్‌మీ …

Read More »

విజయవాడ లో కీలక ప్లైఓవర్ సిద్దం..!

విజయవాడ బెంజ్ సెంటర్ వద్ద ప్లైఓవర్ సిద్దం అయింది. కేంద్ర నితిన్ గడ్కరి ఆగమనం కోసం అదికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన తేదీని ఖరారు చేస్తే ప్రారంభోత్సవాన్ని అదికారికంగా చేస్తారు. ఈలోగా ట్రయల్ రన్ కు అవకాశం ఇవ్వాలని అదికారులు తలపెట్టారు. కార్లు, జీపులతో పాటు లారీలు, బస్సులు వంటి భారీ వాహనాలను కొన్నాళ్లు పంపనున్నారు.కోల్‌కతా నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు కల్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ …

Read More »

శ్రీ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్..!

విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విచ్చేసారు. సోమవారం  నాడు అక్కడికి వెళ్ళిన జగన్‌ కు పూర్ణ కుంభంతో  వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు తీసుకున్నారు జగన్. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు ప్రదక్షిణచేసారు మరియు గోమాతకు నైవేద్యం సమర్పించారు. అక్కడ …

Read More »

బాలయ్య వార్నింగ్‌‌కు వైసీపీ నేత ఇక్బాల్ అదిరిపోయే పంచ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో వైసీపీ శ్రేణులతో పాటు వివిధ ప్రజాసంఘాలు నేతలు, ప్రజలు చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే నందమూరి బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకుని సీమద్రోహి గో బ్యాక్ అంటూ తమ నిరసన తెలిపారు. మరుసటి రోజు ఈ ఘటనపై స్పందించిన బాలయ్య…నేను కనుసైగ చేస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat