Home / Blog List Layoutpage 637

Blog List Layout

పత్తికొండలో టీడీపీకి, పదవికి రాజీనామా..?

కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజక వర్గంలో టీడీపీ నేత రాజీనామా కలకలం రేగింది. టీడీపీకి, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసేందుకు వరలక్ష్మి సిద్ధం కావడంతో చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధిగా తనను డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి గుర్తించకపోవడం మన్తస్తాపం చెందిన వరలక్ష్మి టీడీపీకి గుడ్‌ బై చెప్పాలనే యోచనలో ఉన్నారు. ఈరోజు(గురువారం) తన అనుచరులతో జెడ్పీ చైర్మన్‌ పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. బీసీ ఓట్లతో గెలిచి కేఈ కృష్ణమూర్తి …

Read More »

కాళేశ్వరంలో ‘మేఘా’ వినూత్న ప్రక్రియ

సాగునీటి పారుదల రంగంలో భూములకు నీరందించేందుకు సరికొత్త పద్ధతికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఆసియాలో తొలిసారిగా భారీ స్థాయిలో పైపుల ద్వారా నీరందించే పద్దతిని ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అమలు చేస్తోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎంఈఐఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని అమలు చేస్తుందని మేఘా ఇంజినీరింగ్ వైస్ …

Read More »

చ‌దువురాని మోడీతోనే స‌మ‌స్య‌లు..బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మ‌రోమారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై విమ‌ర్శ‌లు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని జంతర మంతర్ వద్ద కేజ్రీవాల్ చేపట్టిన తానాషాహీ హటావో – దేశ్ బచావో ధర్నాకు చంద్రబాబు హాజరై సంఘీభావం తెలిపారు. ధర్నా సభలో మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన భారతదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇటువంటి దేశానికి చదవురాని నరేంద్ర మోడీ ప్రధాని …

Read More »

పవన్ పోటీ చేసేది ఇక్క‌డినుంచే…అందుకే ద‌ర‌ఖాస్తు

సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పవన్ టికెట్ల కేటాయింపులో స్క్రీనింగ్ కమిటీదే తుది నిర్ణయమని, అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ ఏదైనా కమిటీ ద్వారానా నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.దీంతో జ‌న‌సేన పార్టీ అధినేత …

Read More »

నవరత్నాలను వరుసపెట్టి కాపీకొడుతున్న చంద్రబాబు.. అసలు విషయం ఏమిటంటే..?

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా కాపీ కొడుతున్నాడు.ఇప్పటికే పించన్లు, ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను మినహాయింపు తదితర కొన్ని హామీలను ఇప్పటికే కాపీ కొట్టి.. అసెంబ్లీలో ఆమోదించారు. ఇదిలావుండగా ఇక తాజాగా బాబు మ‌రో ప‌థ‌కాన్ని జ‌గ‌న్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో నుంచి కాపీ కొట్టేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. …

Read More »

తలసానికి రాజమండ్రిలో ఘన స్వాగతం..!!

మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీలోని  రాజమండ్రిలో అపూర్వ స్వాగతం లభించింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాజమండ్రి వెళ్లారు.ఈ సందర్భంగా  రాజమండ్రి విమానాశ్రయంలో అక్కడి  యాదవ సంఘం నాయకులు, అభిమానులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. తలసానితో ఫోటోలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు పోటీపడ్డారు. ఆ తర్వాత యాదవ సంఘం ఆధ్వర్యంలో  పెళ్లి …

Read More »

ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి 36మంది ఎమ్మెల్యేలు..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని …

Read More »

బెజవాడ గడ్డపై కమిషనర్ సునీల్ అరోరా మాటలు వింటే చంద్రబాబు వెన్నులో వణుకు గ్యారెంటీ

ఏపీలో టీడీపీ ప్రలోభాలపౌ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్‌ చెక్కులపై ఆరా తీస్తోంది. ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీచేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా తెలిపారు. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం-టీడీపీకి ఎంపీ రాజీనామా..!

ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి లోక్‌స‌భ నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నార‌ని కొద్ది రోజులుగా ఒక వార్త జోరుగా ప్ర‌చారం అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నియోజ‌క వ‌ర్గాలుగా టీడీపీ నేత‌ల …

Read More »

ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్..చీరాల టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వ్యాఖ్యానించారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్‌ జగన్ అని అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ని కలిశారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇవాళ వైఎస్ జగన్ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat