వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 213వ రోజుకు చేరుకుంది. కాగా, చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు అశేష సంఖ్యలో ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు అర్జీల రూపంలో తెలియజేస్తున్నారు. …
Read More »Blog List Layout
రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్న చంద్రబాబు..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు కావాలి..? పీకుడుగాడు ఆయనొక్కడేనా..? చెప్పండి.. ఆయన లేకుంటే రాజ్యం నడవదా..? చంద్రబాబును నేను గవర్నర్ పదవి అడగలేదు… చంద్రబాబే ఇస్తానని చెప్పాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అంతేకాదు, నా ముందర చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఓట్లు వేసిన పేదలపై, మహిళలపై, ప్రభుత్వ అదికారులపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసం. ప్రస్తుత …
Read More »వైసీపీలోకి భారీగా చేరిక..టీడీపీలో ప్రకంపనలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు…కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే అవకాశం రావచ్చు
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బోధన్లో బోధన్ మండలం మరియు పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించారు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ భారతదేశ స్థాయిలో ప్రభుత్వం నడిపే అవకాశం రావొచ్చునని, ఇది టీఆర్ఎస్ పార్టీ …
Read More »కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …
Read More »అన్నా క్యాంటీన్..పైన పటారం..లోపల లోటారం..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా …
Read More »పిల్లలకు 3,పెద్దలకు 5 లక్షలు ఏపీ సర్కారు పరిహారం..!
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి ముప్పై మంది గల్లంతైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మాత్రమే గల్లంతయ్యారు అని సర్కారు చెబుతుంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి అచూకీ కోసం చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి పిల్లలకు మూడు లక్షలు,పెద్దలకు …
Read More »నారా లోకేష్ కు సామాన్యుడు దమ్మున్న సవాలు..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడికి ఒక యువకుడు దమ్మున్న సవాలు విసిరాడు. ఆ యువకుడు నారా లోకేశ్ కు ఏమి సవాలు విసిరాడో ఉన్నది ఉన్నట్లు మీకోసం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో మాపార్టీ ఏపార్టీతో పొత్తుండదని చెప్పినా కూడా ఎవరో …
Read More »వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ తో పాటు పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ …
Read More »దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …
Read More »