తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఎప్పుడైతే ఏపీ సర్కార్ ప్రకటించిందో.. అప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగుతుంది. అయితే నంది రగడ పై చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏలు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్ఏ అంటే.. నాన్రెసిడెంట్ ఆంధ్రాస్ అన్న మాట. ఆంధ్రాలో ఆధార్ కార్డూ, ఓటు లేనివాళ్లే హైదరాబాద్లో కూర్చొని …
Read More »నారా లోకేశ్ పై ప్రముఖ నటుడు..రచయిత..దర్శకుడు తీవ్ర వాఖ్యలు
ఏపీలో టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన …
Read More »నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా..అబ్బా సొత్తా ప్రముఖ నటుడు
ఏపీలో టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఇటీవల ఇచ్చిన నంది అవార్డులను రద్దు చేసి మళ్లీ ప్రకటించాలని ఆయన మీడియా ముందు తెలిపారు. …
Read More »ఆ వార్తలు వాస్తవం కాదు..నారా లోకేష్
ఆంద్రప్రదేశ్ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భుమా అఖిలప్రియ పై రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసలు జల్లు కురిపించారు… మంగళవారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధుల చిట్చాట్లోమాట్లాడారు .ఈ క్రమమలో అయన మాట్లాడుతూ… అఖిల ప్రియ చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని అన్నారు …
Read More »‘ప్రత్యేక హోదా’పై ‘చంద్రబాబు’ కర్కశత్వం
ప్రత్యేక హోదా.. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు అవసరం. కాదు.. కాదు.. అత్యవసరం. దీనికి కారణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. మౌలిక వసతులు, నిరుద్యోగం, కరువు, తదితర సమస్యలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలన్నింటికీ ప్రత్యేక హోదానే పరిష్కారమంటూ రాజకీయ విశ్లేషకులు, విద్యా పండితులు ఓ పక్క వెల్లడిస్తున్నారు. కానీ, ప్రత్యేక హోదా పేరు చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిర్రెత్తుకొస్తోంది. నాడు ఎన్నికల సమయంలో …
Read More »జగన్ పాదయాత్ర దెబ్బకి.. అడ్డంగా దొరికిన చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఇయర్స్ అనుభవానికి చుక్కలు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే జగన్ ప్రారంభించిన పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడం.. రోజు రోజుకూ వేల సంఖ్యలో జనం తరలి రావడం.. జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు పాలనను ఎండగట్టడంతో టీడీపీ బ్యాచ్ మింగలేక కక్కలేక ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి .. జగన్ మీద …
Read More »మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …
Read More »దివంగత సీఎం వై.ఎస్ కి సీఎం చంద్రబాబుకి మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …
Read More »భూమా అఖిలప్రియకు చంద్రబాబు షాక్.. మంత్రి పదవికి రాజీనామా..?
ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి షాక్. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వర్గాలు తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కారకులైన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో మంత్రి అఖిలప్రియతోపాటు ఓ కీలక శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది …
Read More »పార్టీ మారి తప్పు చేశా -మంత్రి అఖిలప్రియ ఆవేదన ..
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికారంకోసం ..పదవుల కోసం ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో చేరిన విషయం తెల్సిందే .పార్టీ మారే సమయంలో అఖిలప్రియతో పాటుగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో కల్సి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఈ నేపథ్యంలో పార్టీ మారినందుకు చంద్రబాబు తన …
Read More »