Home / ANDHRAPRADESH (page 999)

ANDHRAPRADESH

”జ‌గ‌న్ అర‌చేతిలో.. అభిమాని పాదం” ఏం జ‌రిగిందంటే..!!

వైఎస్ జ‌గ‌న్. ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతున్న అరాచ‌క పాల‌న‌తో భ‌యాందోళ‌న‌లో ఉన్న ప్ర‌జ‌ల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడ‌ని, జ‌గ‌న్ వ‌ద్ద త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించేందుకు, అలాగే ప్ర‌భుత్వ అరాచ‌క పాల‌న‌పై జ‌గ‌న‌న్న‌తో చెప్పేందుకు, చంద్ర‌బాబు పాల‌న‌తో త‌మ ప్రాంతాల్లో కుంటుప‌డిన అభివృద్ధిపై విన్న‌వించేందుకు ప్ర‌జ‌లు వేయికళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే క‌డ‌పలో త‌న పాద‌యాత్ర …

Read More »

నంది అవార్డులు నిజాయితీగా ఇచ్చామ‌ని.. మేము ఎక్క‌డైనా చెప్పామా…?

ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, దర్శకుడు, న‌టుడు పోసాని కృష్ణమురళి చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేష్ పై చేసిన వ్యాఖ్య‌లు ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే ఆయన.. ఈసారి నంది అవార్డులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేని వారికి నంది అవార్డుల పై విమర్శలు చేసే అర్హత లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యల పై పోసాని విరుచుకుపడ్డారు. ఒక ముఖ్యమంత్రి …

Read More »

లోకేష్ ఆధార్.. బ‌య‌ట‌ప‌డిన న‌మ్మ‌లేని నిజాలు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ బాబు లేపిన కంపు దెబ్బ‌కి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతుంది. మూడు సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను ఒకేసారి ప్ర‌క‌టించ‌డంతో అసంతృప్తి జ్వాల‌లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. అయితే పుండు మీద కారం చ‌ల్లినట్టు.. లోకేష్ నంది అవార్డుల ర‌గ‌డ మీద చేసిన వ్యాఖ్య‌లు పై సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేగింది. లోకేష్ వ్యాఖ్య‌లు చేస్తూ హైద‌రాబాద్‌లో …

Read More »

టీడీపీకి బ్లాస్టింగ్ షాక్‌.. వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా..?

జ‌గ‌న్ పాద‌యాత్ర దుమ్మ‌రేప‌డంతో ఇప్ప‌టికే టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు క‌న‌బ‌డుతుంటే.. తాజాగా బుధ‌వారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అస‌లు విష‌యం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు …

Read More »

వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాల‌తో సంచ‌ల‌న క‌థ‌నం..!

వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా చూడ‌డంతో.. మంచి- చెడు, క‌ష్టాలు- సుఖాలు అన్నీ క‌ళ్ళారా చూస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే జ‌గ‌న్‌కి తెలియ‌కుండానే మార్పు వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు సైతం అబిప్రాయ ప‌డుతున్నారు. జ‌గ‌న్‌లో వ‌చ్చిన మార్పు ఎంత వ‌ర‌కు వెళ్ళిదంటే.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కి కురిపిస్తున్న‌ వ‌రాల జ‌ల్లు చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. అయితే జ‌గ‌న్ ఇస్తున్న వ‌రాల జ‌ల్లుకు చాలామంది …

Read More »

వైఎస్ జగన్ కౌగిలింతలో ఎవరు….డోన్ నియోజక వర్గం షాక్…!

ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆద్యంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతోపాటు ప్ర‌జ‌లు జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తూ పాద‌యాత్ర‌లో న‌డుస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర బేతంచ‌ర్ల వ‌ద్ద 200 కిలో మీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బేతంచ‌ర్ల గ్రామంలో మొక్కను …

Read More »

చంద్రబాబు ,వైఎస్సార్ కు మద్య ఉన్న తేడా చెప్పేసిన జగన్ ..

ఏపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ల మధ్య ఉన్న తేడాను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చెప్పేశారు . కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

కృష్ణా నది బోటు విషాదం -అంబులెన్స్ లేదని గంటపాటు కూర్చోబెట్టి చంపేశారు ..

ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …

Read More »

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. బిత్త‌ర పోతున్న టీడీపీ బ్యాచ్‌..?

జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర‌లో ఒక‌వైపు జ‌నం స‌మ‌స్య‌ల‌ను క‌ళ్ళారా చూసి తెలుసుకుంటున్న జ‌గ‌న్‌.. మ‌రోవైపు వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. క‌ర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచ‌క పాల‌న పై త‌న‌దైన శైలిలో ఎండ‌గ‌డుతూ.. టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ బేతంచ‌ర్ల రోడ్ షోలో బాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ కురిపించిన వ‌రాల జ‌డివాన ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏపీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat