Home / ANDHRAPRADESH (page 1003)

ANDHRAPRADESH

వైఎస్ జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన.. పల్లె రఘునాథరెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన‌ పాదయాత్ర జోరుగా సాగుతోంది. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తూనే.. మ‌రోవైపు టీడీపీ వైఫ‌ల్య పాల‌న‌ని ఎండ‌గ‌డుతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జనాల్లో కూడా విప‌రీత‌మైన స్పంద‌న రావ‌డంతో.. టీడీపీ నేత‌లు వ‌రుస‌గా అటాకింగ్ మొద‌లు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జ‌గ‌న్ పాద‌యాత్ర పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో.. చేసిన …

Read More »

మరోసారి నోరు జారిన లోకేష్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి తన అమాయకత్వాన్ని ,రాజకీయఅనుభవలేమిని ప్రదర్శిస్తూ మరోసారి నోరు జారారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ప్రధానమైనది రాష్ట్రానికి పదేండ్ల …

Read More »

మీకు సారీ అమ్మ అని వైఎస్ జగన్ ..ఎందుకు అన్నాడో తెలుసా…?

ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. …

Read More »

ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం

జేసీ బ్రదర్స్‌ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్‌ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …

Read More »

స‌మ‌స్య ఏదైనా.. ఓన్లీ 72 హ‌వ‌ర్స్.. జ‌గ‌న్ రోరింగ్ స్పీచ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జ‌గ‌న్‌.. సోమ‌వారం త‌న పాద‌యాత్ర‌లో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మ‌హిళా స‌ద‌స్సులో.. జ‌గ‌న్ త‌న విశ్వ‌రూపం చూపించారు. అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారంద‌రికీ ఒక‌టే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారంద‌రికీ.. …

Read More »

అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ టీడీపీ నేతలే

ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని …

Read More »

మహిళా గర్జన సభలో బాబుపై ఏపీ ఫైర్ బ్రాండ్ ఫైర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం కర్నూలు జిల్లాలో హుసేనపురంలో జరిగిన మహిళా గర్జన సదస్సులో ఆమె మాట్లాడుతూ టీడీపీ సర్కారును తూర్పురబట్టారు . ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న మగవారిని త్రాగుడుకి భానిస చేసి చంపాలనే …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. ఏపీలో నెం..1 క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

ఏపీ రాష్ట్రంలో నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు …

Read More »

తిరుపతి నగర పాలక సంస్థలో కామంతో మహిళపై ..

ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ ఉద్యోగులపై లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా రాష్ట్రంలో తిరుమలేశ్వరుడు ఆస్థానమై ఉన్న తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలో లైంగిక వేదింపు సంఘటన వెలుగులోకి వచ్చింది సంస్థలోని ఒక ఇంజనీర్ బరితెగించాడు .నడివయస్సులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికులను బెదిరిస్తున్నాడు . సంస్థలో …

Read More »

2019 ఎన్నికల్లో…. టీడీపీకి మహిళలు ఓట్లు వేస్తారా..?

ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా హుస్సైనపురంలో నిర్వహించనున్న మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. మంత్రుల స్థాయి నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాత్రికి రాత్రే మహిళా సదస్సును టీడీపీ నేతలు అనుమతి రద్దు చేయించారు. దీంతో సదస్సుకు అనుమతి లేదంటూ పోలీసులు మహిళలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకే మహిళా సదస్సును అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat