ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య వివాదాస్పదంగా మారింది. కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై …
Read More »ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదల
ఏపీలో వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్ విడుదలైంది. కర్నూల్ జిల్లాలోని బనగానలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగానలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్ రోడ్కు చేరుకొని.. అక్కడి …
Read More »నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ,టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ఇష్యూ నంది అవార్డుల ప్రకటన .గత మూడు ఏండ్లుగా ఈ ఏడాది మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల సినిమాలను ఆధారంగా తీసుకోని అత్యుత్తమ నటుడు ,నటి ,దర్శకుడు ,నిర్మాత ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది టీడీపీ సర్కారు . ఈ అవార్డుల ప్రకటనలో అత్యధికంగా నందమూరి హీరో …
Read More »ఒక బూతు కమెడియన్తో.. డిబేట్ నడిపే స్థాయికి .. దిగజారిన ప్రముఖ వైరల్ చానల్..!
దుర్వార్తలు రాసే దుర్మార్గపు పత్రికల్లారా అంటూ అచ్చతెలుగులో ఓ కవి.. ఆ రోజుల్లోనే తప్పుడు కథనాలు రాసే పత్రికల పై దమ్మెత్తి పోశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ఎలక్ట్రానిక్ మీడియా దిగజారుడు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. ఎలాక్ట్రానిక్ మీడియా తన టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి.. వేస్తున్న వేషాలు చూసి జనం కూడా మండి పడుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఓ తెలుగు ప్రముఖ వైరల్ …
Read More »కమ్మనైన నంది అవార్డుల పై స్పందించిన బాలయ్య..!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ …
Read More »లైవ్ ఇంటర్వ్యూలో హైపర్ ఆది.. గాలి తీసిన మహిళా సంఘ నాయకురాలు..!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ జబర్దస్త్ షో కమెడియన్ హైపర్ ఆది ఓవర్ యాక్షన్ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ ఇంటర్వ్యూలో బయటపడింది. మహేష్ కత్తితో చర్చ జరుగుతున్న టైమ్లో హైపర్ ఆది మాటలు.. జబర్ధస్త్ స్కిట్లలో వేసే బూతు పంచ్లను కూడా మించిపోయింది. కత్తి మహేష్ ఎంతో నిధానంగా తాను చేసిన కామెంట్స్కు వివరణ ఇస్తున్నా.. ఆది మాత్రం తన మొండి వాదనతో.. టాపిక్ డైవర్ట్ చేయడానికే …
Read More »ఉపాసన, బ్రాహ్మణిలు కలిసి ఏం చేసారో తెలుసా
నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుండాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతుంటే.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు జరిగిన ఓ రక్తదాన శిబిరంలో అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ …
Read More »చంద్రబాబుకు బంపర్ షాక్.. వైసీపీలోకి చేరిన టీడీపీ సీనియర్ నేత..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ …
Read More »జగన్ ముందు ఉడకని టీడీపీ ‘పప్పు’లు..!
చంద్రబాబు సర్కార్ వంటి అవినీతి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినన్ని పోరాటాలు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఓ పక్క అక్రమ సంపాదన డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ.. వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై అప్రజాస్వామికంగా పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే …
Read More »వర్మ రైటింగ్స్.. కమ్మనైన నంది పాడిన.. ఎల్లో ఐటమ్ సాంగ్ వైరల్..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు …
Read More »