Home / ANDHRAPRADESH (page 1011)

ANDHRAPRADESH

జగన్ పాదయాత్రకు భ‌య‌ప‌డిన.. టీడీపీ ఎంత‌కు తెగించిందో తెలిస్తే షాకే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర రాజ‌కీయ వ‌ర్గాల‌ను షేక్ చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల్లో స్పంద‌న రాద‌ని ఊహించారు. అయితే టీడీపీ బ్యాచ్ ఊహ‌ల్ని త‌ల‌క్రిందులు చేస్తూ వేల సంఖ్య‌లో ఇసుక వేస్తే రాల‌నంత జ‌నం జ‌గ‌న్ కోసం త‌ర‌లి రావ‌డంతో టీడీపీ నేత‌ల గుండెల్లే రైళ్ళు ప‌రిగెడుతున్నాయి. దీంతో వెంట‌నే …

Read More »

ఏబీఎన్ రాధాకృష్ణ పై నాంపల్లి కోర్టు ఆగ్రహం..!

ఆంధ్ర‌జ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నాంప‌ల్లి కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.కేసు విచారణకు రాధాకృష్ణ హాజరు కాకపోవడంపై న్యాయస్థానం సీరియస్‌ అయింది. వచ్చే నెల 5వ తేదీన తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించింది. వేమూరి రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురికి కోర్టు కండిషనల్‌ ఆర్డర్‌ జారీ చేసింది.కాగా ఏపీ ప్రత్యేక హోదా, కరువు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ …

Read More »

చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో ‘కేంద్ర ప‌థ‌కం ఖేల్ ఖ‌తం’!

కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాల‌కు చంద్రబాబు స‌ర్కార్ తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేసే ప‌థ‌కాల రూపురేఖ‌లను మార్చి త‌న ఖాతాలో వేసుకునే ప‌నిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ పేరు మార్చిన కేంద్ర ప్ర‌థ‌కాల ఫ‌లితాలు ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయా? అంటే అదీ లేదు. వాటి ఫ‌లితాల‌ను కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ద‌క్కేలా ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు ఆ పార్టీ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర.. తొలివారం హైలైట్స్ ఇవే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర తొలివారం స‌క్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని ఎనిమిద‌వ‌రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్ర మొత్తం.. సభలు, సమావేశాలు, వివిధ సామాజిక వర్గాల నేతలతో భేటీలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం సక్సెస్ అయిందని వైసీపీ వ‌ర్గీయులు చెబుతున్నారు. …

Read More »

క‌ర్నూలు గ‌డ్డ‌పై.. అడుగు పెట్టిన‌ క‌డ‌ప కింగ్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. పాద‌యాత్ర ఎనిద‌వ‌రోజున జ‌గ‌న్ క‌ర్నూలులో అడుగు పెట్టారు. గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ తరుపున గెలిచిన‌ క‌ర్నూలు జిల్లాలోని నేత‌లు టీడీపీ లోకి దూకారు. దీంతో క‌ర్నూలులో జ‌గ‌న్ పాదయాత్ర‌ను వైసీపీ సీరియ‌స్‌గా తీసుకుంది. జగన్ పాదయాత్రని ఎట్టి ప‌రిస్థితిలో అయినా సక్సెస్ చేసేందుకు వైసీపీ వర్గాలు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. ఇలాంటి నేప‌ద్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా క‌ర్నూలులో …

Read More »

విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబ‌ర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. అందులోను కార్పొరేట్ క‌ళాశాల‌లైన‌ నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య కాలేజీల్లో చ‌దివే విద్యార్థులే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కువ‌. ఓ వైపు త‌మ క‌ళాశాల ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ర్యాంకుల వేట‌లోప‌డి విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డం.. మ‌రో వైపు త‌ల్లిదండ్రులు క‌ట్టిన‌ ఫీజుకు త‌గ్గ సౌక‌ర్యాలు …

Read More »

ఈ చంటి పిల్లోడికి జగన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..?

ప్రజా సంకల్పం పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత , ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ.. కష్టాలు తెలుసుకుంటూ.. భరోసా ఇస్తూ.. అలుపెరుగని బాటసారిలా దూసుకుపోతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా…మహిళలు, వృద్ధులు సైతం నేరుగా వచ్చి ప్రతిపక్ష నేతను కలిసి తమ కష్టాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గం దువ్వూరు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన వరాలు, వరప్రసాద్‌ దంపతులు తమ ఏడాది చంటి …

Read More »

సీపీఐ నారాయణకు మంత్రి అఖిలప్రియ ఫోన్‌.. ప్లీజ్‌ అంటూ..

కృష్ణానదిలో పడవ ప్రమాదంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బంధువులు ముగ్గురు చనిపోయిన వార్త తెలిసిందే . ఈ క్రమంలోఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఫోన్‌ చేసి సమాచారమందించారు. విజయవాడ బందరు రోడ్డులో ఉంటున్న ప్రభుకిరణ్‌.. నారాయణ బావమరిది పోవూరి లక్ష్మీ బాపారావు కుమారుడు. బాపారావు సోదరి వసుమతీదేవి నారాయణ భార్య. ప్రభు గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ప్రొఫెసర్‌. ఈయనకు భార్య హరిత (30), కుమార్తె …

Read More »

బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో

కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాతో వైరల్‌గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. https://sakshi.pc.cdn.bitgravity.com/vod/mp4/2017-11/boat_2323_133112_58592.mp4

Read More »

అదీ ద‌మ్మంటే.. బాల‌య్య పై తొడ కొట్ట‌న వైసీపీ ఎమ్మెల్యే అనిల్.. ఎందుకో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభించి ఏడ‌వ రోజుకు చేరుకుంది. అయితే జ‌గ‌న్ పాదయాత్ర‌కి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పై విమ‌ర్శలు చేసిన వాళ్ళ‌లో హిందూపురం ఎమ్మెల్యే న‌టుడు బాల కృష్ణ కూడా ఉన్నారు. బాల‌కృష్ణ కామెంట్స్ చేస్తూ.. జ‌గ‌న్ నువ్వొక కొండ‌ను ఢీ కొంటున్నావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat