Home / ANDHRAPRADESH (page 1013)

ANDHRAPRADESH

కృష్ణా న‌ది ప్ర‌మాదానికి.. అదే కార‌ణ‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కృష్ణా జిల్లా విజ‌య‌వాడ సమీపంలోని ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ద్ద ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌కే అందిన స‌మాచారం ప్ర‌కారం 18 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందారు. బోటులో మొత్తం 38 మంది ఉండ‌గా, గ‌ల్లంతైన 9 మంది ప్ర‌యాణికుల కోసం పెద్దెత్తున గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. ప‌ర్యాట‌కుల్లో ఎక్కువ‌గా ప్ర‌కాశం నెల్లూరు జిల్లా వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌మాదం విష‌యం గురించి …

Read More »

అనుభవంలేని అఖిలమ్మ ..అడ్డగోలుగా ఆర్డ‌ర్లు..ఇవ్వడంతోనే గాల్లో ప్రాణాలు

కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, …

Read More »

ఏపీలో బోటు ప్రమాదం- సంచలన విషయాలు చెప్పిన స్విమ్మర్

ఏపీలో కృష్ణా నదిలో బోటు మునిగి ఇప్పటివరకు ఇరవై మంది మృత్యవాత పడ్డ సంగతి తెల్సిందే .అయితే ,ఇప్పటికే గల్లంతైన వారికోసం సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి .ప్రమాదం జరిగిన పవిత్ర సంగమం వద్ద పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు .సహాయక చర్యల్లో పాల్గొంటున్న వైసీపీ శ్రేణులపై ,నేతలపై దాడులకు దిగుతున్నారు అని వారు ఆరోపిస్తున్నారు . అయితే ఈ ప్రమాదం గురించి బోటులో స్విమ్మర్ సంచలన విషయాలను బయటపెట్టాడు .ఈ …

Read More »

కృష్ణా న‌ది బోటు ప్ర‌మాదం.. టీడీపీ నేత‌ల ఓవ‌ర్ యాక్ష‌న్‌..!

కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరింద‌ని స‌మాచారం. ఫెర్రీ ఘాట్ వ‌ద్ద ఇంకా గాలింపులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి బందువుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ళిన రాజ‌కీయ నాయ‌కుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వ‌ల్ల రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …

Read More »

ఏపీలో ఆగ్రిగోల్డ్ ను మించిన భారీ కుంభ కోణం -మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడి హస్తం ..

ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …

Read More »

బోటు ప్రమాదంలో సీపీఐ నారాయణ సోదరి మృతిcpi narayana

సీపీఐ నేత నారాయణ కుటుంబంలో విషాదం అలముకుంది. నిన్న విజయవాడ శివార్లలోని ఇబ్రహీపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఆయన సోదరి మృతి చెందారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బోటులో ప్రయాణించారు. సంగమం వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించగా, ఆమె కోడలు, మనవరాలు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం నారాయణ భార్య, పలువురు …

Read More »

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏడో రోజు షెడ్యూల్‌!

ప్రజ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా తెలుసుకుని, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై పోరాడేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా మైదుకూరు మండ‌లం నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగ‌నుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని దువ్వూరులో వైఎస్ జ‌గ‌న్ నేడు ఉద‌యం 9:30 గంట‌ల‌కు పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తారు. ఎక్కుప‌ల్లి, ఎన్నుప‌ల్లి మీదుఆ ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. పాద‌యాత్ర‌లో దారి …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ రూ.3000కోట్ల ప్రాజెక్టులు మ‌టాష్‌!

పార్టీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, స‌ర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌. అధినేత అండ ఉంద‌ని చెప్పుకుంటూ నిన్న‌టి వ‌ర‌కు చక్రం తిప్పిన నేతకు నేడు గ‌డ్డుకాలం న‌డుస్తోంది. అంతేకాదు కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో కాళ్ల‌బేరానికి వ‌స్తున్నాడు. క‌డ‌ప జిల్లాల‌లో ఇన్నాళ్లు ఆయ‌న …

Read More »

ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్ ..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు . జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని …

Read More »

జగన్ ను కదిలించిన పాప..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది . దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat