ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరుకుంది. ఇవాళ నెల్లూరు-8, విశాఖ-3, కడపలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి. జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసులు:- నెల్లూరు-32 కృష్ణా-23 గుంటూరు-20 కడప-19 ప్రకాశం-17 పశ్చిమ గోదావరి-15 విశాఖపట్నం-14 తూర్పుగోదావరి-09 చిత్తూరు-09 అనంతపురం-02 కర్నూలు – 01 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. నిన్నటి వరకూ కృష్ణా జిల్లాలో ఎక్కువ …
Read More »పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాటిజివ్ కేసులు?
కరోనా పాజిటివ్ కేసులో ఏపీలో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం… ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40గా ఉంటే… అనధికారికంగా 58 అని తెలుస్తోంది. తాజాగా… పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. సోమవారం వరకూ ఇక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు 14 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో 8, …
Read More »కరోనా పై పోరు.. నిపుణుడిని రంగంలోకి దించిన జగన్ సర్కార్
కరోనా కేసులు పెరుగుతండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ కే శ్రీనాథ్రెడ్డిని పబ్లిక్ హెల్త్ అడ్వైజర్గా నియమించింది. ఆయన గతంలో ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఢిల్లీలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు. శ్రీనాథ్రెడ్డికి వైద్యుడిగా అపార అనుభవం ఉండటంతో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అయన ముఖ్యమంత్రి జగన్తో సమావేశమవనున్నారు. ఈనెల 13-15వ తేదీల మధ్య …
Read More »కాకినాడ పోర్ట్ లో కలకలం…చైనా బ్యాచ్ ఎంట్రీ !
దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అక్కడ కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అందరు అంటున్నారు. కాని ఇప్పుడు అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తాజాగా ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్యా కాస్తా 23 నుంచి 40 కి చేరుకుంది. ఇదంతా మర్కజ్ ప్రభావమే అని అంటున్నారు.ఇక తాజాగా కాకుండా పోర్ట్ లో ఇదే …
Read More »పెన్షనర్లకు సీఎం జగన్ శుభవార్త
ఏపీలోని పెన్షనర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడున్నవారికి అక్కడే ఏప్రిల్ పస్ట్ తారీఖున పెన్షన్ అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ పెన్షన్లని గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఇళ్లకే అందిస్తామని పేర్కొన్నది. బయోమెట్రిక్,వేలిముద్రలు,సంతకాలు లేకుండానే పెన్షన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.లబ్ధిదారులకు చెందిన జియో ట్యాగ్ ఫోటోను గ్రామ/వార్డు వాలంటీర్ల తన ఫోన్ ద్వారా తీసుకుంటారని తెలిపింది.
Read More »ఏపీ గవర్నర్ విరాళం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు..ఈ భేటీ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు,దానిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలను,లాక్ డౌన్ పై నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ వివరించారు. ఈ క్రమంలో గవర్నర్ తన నెల జీతాన్ని కరోనా బాధితుల సహాయార్థం సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా …
Read More »ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకుంటుంటే బాబు జీర్ణించుకోలేకపోతున్నారట !
ప్రపంచవ్యాప్తంగా అందరిని కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈమేరకు అందరు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక భారతదేశంలో కూడా ఎక్కువ గా వైరస్ పెరగడంతో ఇక్కడ కూడా లాక్ డౌన్ విధించారు. ఇక మరోపక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీ కి అంతగా ప్రమాదం లేదనే చెప్పాలి. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి ” అతి తక్కువ కరోనా పీడితులతో రాష్ట్ర ప్రజలు నిర్భయంగా ఉండటం పచ్చ …
Read More »ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !
*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …
Read More »సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు, పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …
Read More »ప్రభుత్వాలు ప్రజలకోసమే పనిచేస్తాయి.. కఠినంగా ఉండేది కూడా ప్రజల కోసమే
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏ ఎస్ పేట దర్గాను సందర్శించేందుకు వచ్చి లాక్ డౌన్ అయిన 329 మంది భక్తులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. భక్తుల అవస్థలను తెలుసుకుని భోజన, వైద్య వసతులను ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అధికారులు, రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసారు. ఎక్కడైనా లాక్ డౌన్ పాటించకపోతే మానవత్వంతో అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చెప్పారని, ప్రజల …
Read More »