Home / ANDHRAPRADESH (page 144)

ANDHRAPRADESH

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!

టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్‌ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ కు డెడ్ లైన్..జగన్ మాట ఇస్తే అవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి పూర్తి స్థాయి పనులను పరిశీలించి, అక్కడ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.అంతేకాకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రాజెక్ట్ నిర్మానకి డెడ్ లైన్ విధించారు. సీఎం హోదాలో రెండోసారి ఇక్కడికి వచ్చిన జగన్ 2021 జూన్ లోగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశించారు. ఇక ముంపు గ్రామాలు విషయానికి వస్తే …

Read More »

విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై టీడీపీ రాజకీయం…మంత్రి కన్నబాబు ఫైర్..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. పులివెందుల నుంచి వైసీపీ రౌడీలను దింపి చంద్రబాబుపై దాడి చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబుకు …

Read More »

తిరుమలలో మార్చి 5 నుంచి శ్రీవారి విశేష ఉత్సవాలు..!

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో శ్రీవారికి నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వేడుకలు, శ్రీవారి విశేష ఉత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు..ఇలా ఏడాదిపొడవునా వివిధ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్చి నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు జరగనున్నట్లు టీటీడీ పేర్కొంది. మార్చి 5 నుంచి ప్రారంభం అయ్యే ఈ విశేష ఉత్సవాలు 25 న ఉగాది …

Read More »

విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం..!

ఏపీలో ఉగాది నాడు పేదలకు దాదాపు 25 లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో 6 వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంది. అయితే అమరావతిలో రాజధాని కోసమని ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి తన బినామీలకు, తన సామాజికవర్గానికి అప్పనంగా భూములను దోచిపెట్టిన చంద్రబాబు.. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్నాడు. …

Read More »

సీఎం జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ జై కొట్టిన లోకేష్ ఫ్యాన్స్..వైరల్ వీడియో..!

ఏదో సినిమాలో ఒక డైలాగ్ అప్పిగాడి కొడుకు అప్పిగాడే అవుతాడు గాని హృతిక్రోషన్ అవ్వడు అన్నట్టు ప్రస్తుత రాజకీయాల్లో కూడా అదే జరుగుతుంది. ఏదైనా మీటింగ్ పెడితే అందులో ఎవరు ఎలా మాట్లాడుతారు అనేది పక్కన పెడితే మాజీ మంత్రి లోకేష్ విషయానికి వస్తే ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎంత చదువు చిదివినా మాట అనేది రాజకీయాల్లో సరిగ్గా లేకుంటే ఇంక అంతే సంగతులు. అలాంటిది …

Read More »

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాజధాని రైతుల కేసులు..!

ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు రెండున్నర నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గం నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కావడమే గమనార్హం. ఇప్పటికే అమరావతి అందరి రాజధాని కాదు..కుల రాజధానిగా ముద్రపడింది. అందుకే రాజధాని రైతులు ఎంత …

Read More »

లోకేష్ పై ధ్వజమెత్తిన మంత్రి..ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోవడంతో ఏం చెయ్యాలో తెలియక ఎలాగైనా జగన్ పై విమర్శలు గుప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ ప్రజల గురించి ఆలోచించకుండా ఆయన అనుకున్నదే చేస్తున్నారు. దీనికి తోడుగా మాజీ మంత్రి బాబు తనయుడు లోకేష్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ప్రజలను నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అనేస్తున్నారు. దీనిపై మంత్రి …

Read More »

చంద్రబాబుకు అదిరిపోయే సవాల్ విసిరిన మంత్రి సవాల్..!

వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ‎నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైజాగ్‌లో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని…వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ ఆరోపిస్తుంటే…వైసీపీ అంతే ధీటుగా బదులిస్తోంది. తాజాగా టీడీపీ విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ …

Read More »

ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి..బాబు కుళ్లుబుద్ధికి మధ్య జరిగిన పోరాటం..అంబటి ఫైర్..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు, ఎల్లోమీడియా రెచ్చిపోతుంది. పులివెందుల రౌడీలు వచ్చి చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఎల్లోమీడియా అయితే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏదో సంఘవిద్రోహ చర్య అన్నట్లుగా చిత్రీకరిస్తోంది. కాగా టీడీపీ, ఎల్లోమీడియా విమర్శలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతల కాన్వాయ్‌ల‌‌ను అడ్డుకుని భౌతిక దాడులకు తెగబడింది అమరావతి ఉద్యమకారులైతే…విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat